ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వర్రావుతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లు మొత్తంగా 13చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు
Hyderabad | బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఓ భారీ వృక్షం.. దంపతులపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
భార్య తరచూ తనను కొడుతున్నదని, న్యాయం చేయాలని ఓ వ్యక్తి అర్ధనగ్నంగా వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం గురించిన మాటలు ఈ మధ్య తరచుగా వినబడుతున్నాయి. ధరల హెచ్చుతగ్గుల గురించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నెల నుంచే ఈ తరహ
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వచ్చే నెల 8న ఉదయం11గంటలకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు దివంగత బత్తిని హరినాథ్గౌడ్ తనయుడు అమర్నాథ్గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన మాట్లాడా
Alwal | తన భార్య నిత్యం కొడుతుందని.. ఆమె నుంచి తనతో పాటు తల్లిదండ్రులకు ప్రాణ హాని ఉందని.. తమను కాపాడాలంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని అల్వాల్లో చోటు చేసుకున్నది. పెళ్లయిన నాటి నుంచి తనన�
తమిళ స్టార్ హీరో అజిత్కుమార్ హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్�
హైదరాబాద్లోని (Hyderabad) జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బొమ్మలను దుండగులు ఎత్తుకెళ్లారు. 2021లో జూబ్లీహిల్స్లోని నార్నే రోడ్డులో ఒక మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలను జీహెఎంసీ ఏర్పాటు చేసింది. భార్య, భర�
హైదరాబాద్లోని (Hyderabad) మధురానగర్లో వైన్స్ షాప్ వద్ద ఓ యువతి హల్చల్ చేసింది. మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాప్ సిబ్బంది దాడిచేయడంతో తన స్నేహితులతో కలిసి ప్రతీకారం తీర్చుకున్నది. అడ్డుకోబోయి
KTR | పూర్తిస్థాయి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (ఎంఎల్సీపీ) పనులు దాదాపు పూర్తి కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో నాంపల�
దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం శనివారం తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటకకు చేరింది. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు భారత వాతావరణశాఖ తెల
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.870 పెరిగి రూ.74,620 పలికింది. అంతక్రితం ధర రూ.73,750గా ఉన్�