అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ యూఎస్ఎఫ్డీఏ.. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్కు తెలంగాణలోని బాచుపల్లి ప్లాంటు తనిఖీలో కనుగొన్న లోపాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ప్రముఖ విశ్వవిద్యాలయం కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్య, నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినట్లు కేఎల్ యూనివర్సిటీ వీసీ , డాక్టర్ జి. పార్థసారధి వర్మ అన్నారు.
డిసెంబర్ 19 నుంచి 21 వరకు మాదాపూర్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో నిర్వహించనున్న హైలైఫ్ ఎగ్జిబిషన్కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని మార్క్స్ మీడియా సెంటర్
Hyderabad | హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు పలు చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) క్రికెట్ పోటీలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు సెలక్షన్ కమిటీ విభాగాధిపతి జతిన్ పరంజపే తెలిపాడు.
వచ్చే వేసవి ముగింపు నాటికల్లా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని బల్దియా నిర్ణయించింది. ఏటా సుమారు రూ. 45 కోట్ల ఖర్చుతో 884.15 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు.
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్చార్డీ)ను సీఎం రేవంత్రెడ్డి ఆదివారం సందర్శించారు. సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. సంస్థ కార్యకలాపాలను, అక్కడ ఉద్యోగులకు ఇ�
CM Revath Reddy | ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయాత్రం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి �
Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్న�