సీరియల్ నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదేండ్లుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని, త్రినయని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని పేర్కొన
Raashii Khanna | మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని సినీ నటి రాశి ఖన్నా అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని లుంబిని జ్యువెల్ మాల్లో మంగత్రయి నీరజ్ ఆధ్వర్యంలో ' వీనస్ ది గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్' పేర�
Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వనస్థలిపురంలోని చింతల్కుంట వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి చెరువును తలి�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ను పొడించారని జరుగుతన్న ప్రచారాన్ని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపారు. యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత�
Hyderabad | హైదరాబాద్లో భారీ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంపల్లిలో తక్కువ ధరకే ప్లాట్లు అంటూ నమ్మించి కోట్లు దండుకున్న �
Rains | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మొన్న రాత్రి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి నుంచి ఎండలు తగ్గాయి. ఇవాళ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది.
Serial Actor Chandu | తెలుగు ఇండస్ట్రీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య సంచలనంగా మారింది. త్రినయిని సీరియల్ నటి పవిత్ర జయరాం హఠాన్మరణంతో కుంగిపోయిన చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న వివాహేత
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్త
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త! మెట్రో రైలు వేళలను రాత్రి 11.45 గంటల వరకు పొడిగించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే మెట్రో టెర్మినల్ నుంచి చివరి మెట్రో ఉండేది. కానీ ఇప్పుడు చివరి మెట్రో �
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సీటు తనకు ఇస్తానని మోసం చేశాడని హైదరాబాద్లోని జిల్లెల్లగూడకు చెందిన కిరణ్కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పో�
Hyderabad | ఇక్ఫాయ్ (ICFAI) యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. స్నానం చేసే బకెట్లో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారని.. అవి రంగు నీళ్లుగా భావించిన విద్య�
వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్న�