Burrakatha | తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది. చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన ' శాంసన్ అండ్ దెలీలా ' అనే బుర్ర కథ టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను �
Hyderabad | ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగి నుంచి ఒకరు రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఏడేండ్లు అయినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బులు అయినా తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడి పెంచాడు.
నవాబుల నగరంగా పేరున్న లక్నో గాలి సోకగానే కవిత్వం ముంచుకొస్తుంది. పాట పొంగుకొస్తుంది. నాట్యం వెల్లివిరిస్తుంది. దక్కనీ షాన్ హైదరాబాద్కు ఉత్తరాది ప్రతిబింబంలా దర్శనమిస్తుంది లక్నో! ఆహార్యంలోనే కాదు.. ఆ�
CM Revant Reddy | హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ షేక్ మహబూబ్ అలీ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్లో మృతిచెందారు. జూన్ 8న కుమార్తె పెండ్లి జరగాల్సి ఉండగా వస్ర్తాలు, ఆభరణాల షాపింగ్ చేస్తూ కూకట్పల్లిల�
Trains | హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రేపు, ఎల్లుండి (మే 25, 26) పలు ఎంఎంటీఎస్ సర్వీసులను, నాలుగు డెమూ సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్�
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స
Gold Rates | రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు కాస్త శాంతించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని స్పష్టం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు కుప్
NIMS | గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి నిమ్స్ వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వివరాల్లోకెళ్తే... ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన షేక్ షనాజ్ (29) రెండేండ్లుగ
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జ
యాదగిరిగుట్ట, మే 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో తొలిసారిగా నగదు రహిత క్యూఆర్ బార్కోడ్ టికెట్ల విక్రయాలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగదు టికెట్లతోపాటు నగదు రహ�
టీజీఎస్ఆర్టీసీ కొత్తలోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్లోని స్పెషల్
ఆంధ్రోద్యమంతోనే విశాలాంధ్ర ఉద్యమం కూడా..: విశాలాంధ్ర ఏర్పాటుకు ఆంధ్రులు ఎందుకు, ఎట్లా ఆతృతపడినారో విశ్లేషించుకోవాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ వనరులు లేకుండా మనుగడ స�