భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) జరుగబోయే ఎన్నికల్లో తమ ప్రాతినిధులను అనుమతించకపోవడంపై తెలంగాణ స్కాష్ రాకెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 25న జారీ చేసిన ఎన్నికల ప్రొసీడింగ్స్లో రాష్ట్ర అసోసియ�
ఇతర రాష్ర్టాల నుంచి పసిపిల్లలను కొని హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆర్ఎంపీతో ఎనిమిది ఉన్నారు.
Hyderabad | చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రా�
Praja Bhavan | బేగంపేటలోని ప్రజా భవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రజా భవన్లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు.
చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను (Child Selling Gang) రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు కూడా ఉన్నారు. పిర్జాదిగూడలో ఆర్�
నిర్మాణ రంగంలో పేరొందిన అపర్ణ కన్స్స్ట్రక్షన్స్ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులకు ఉత్తమ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ప్రపంచ స్థాయి సదుపాయాలతో హైదరాబాద్ శివారులోని నల్లగండ్లలో నిర్మి�
Aparna Cinemas | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. హైదరాబాద్లో మరో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ మహా నగరంలో పీవీఆర్, సినీ పోలీస్, మిరాజ్ సినిమాస్, ఏసియన్ మల్టీప్లెక్స్లు ఉన్న విష�
KTR | మియాపూర్ పరిధిలోని హఫీజ్పేటలోని సాయినగర్లో భారీ గాలులకు ఓ రేకుల ఇల్లులో ప్రమాదం జరిగింది. పక్కనున్న ఇంటి నుంచి ఇటుకలు ఎగిరిపడడంతో రేకులు పగిలిపోయాయి. ఇటుకలు ఇంట్లో ఉన్న నాలుగేండ్ల బా�
Hyderabad | నాగోల్ - అల్కాపురి ఎక్స్ రోడ్డులో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తు నుంచి సెల్లార్కు రావాల్సిన లిఫ్ట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయ
Nehru Zoo | వేసవి సెలవులు జూన్ 12వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కుకు సందర్శకులు పోటెత్తారు. గత వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు.
Cancer | మన దేశంలో క్యాన్సర్కు గురవుతున్న యువత సంఖ్య పెరుగుతున్నది. కొందరు ఆంకాలజిస్టులు ఏర్పాటు చేసిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది.
కేరళలో బయటపడ్డ ‘గ్లోబల్ కిడ్నీ రాకెట్'లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక ప్రధాన సూత్రధారిగా హైదరాబాద్కు చెందిన ఓ వైద్యుడు, మరికొంత మంది ఉన్నారని కేరళ పోలీసుల విచారణలో తేలింది. కేరళతో �
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 713 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం �