రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో సరికొత్త ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా టీచర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. వీ�
కంప్యూటర్ కీబోర్డు టైపింగ్లో హైదరాబాద్ న్యాయవాది ఎస్కే అష్రఫ్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. హైకోర్టు న్యాయవాదుల సమక్షంలో ఆయన కీబోర్డుపై ఉన్న అక్షరాలను కేవలం 2.69 సెకన్లలో టైప్ చేయడంతో ఇప్పటివరకు
విద్యార్థుల వీసాలను జారీ చేయడంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ప్రపంచ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో ఉన్న యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల కంటే అధ�
దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్స్టేషన్గా గుర్తింపు పొందిన పంజాగుట్ట పోలీస్స్టేషన్ నేడు అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యానికి అడ్డగా మారింది. దీనిని గుర్తించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ�
పోలీస్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 17 రోజులపాటు చికిత్స పొంది బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో చోటుచేసుకున్�
మాదాపూర్, జనవరి 31: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ సామ్సంగ్నకు చెందిన అధునాతన ఫీచర్లతో కూడిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ మొబైల్ ఫోన్ బిగ్"సి’ షోరూంలలో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ను బి�
గ్రానైట్ల తయారీ సంస్థ దాసోస్..తాజాగా హైదరాబాద్లో హోమ్ ఇంటీరియర్ సేవలు ప్రారంభించింది. గృహానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించాలనే ఉద్దేశంతో నగరానికి సమీపంలో తూప్రాన్ వద్ద రూ.40 కోట్ల పెట్ట
మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. నా సోదరుడు స్వగ్రామంలో ఉపాధి లేక హైదరాబాద్కు వలసొచ్చి ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. గతంలో పొద్దంతా కష్టపడి రూ.1,500 -2000 వరకు సంపాదించేవాడు. ఆటో అద్దె రూ.400 పోను, మిగిలిన వాటితో కుటు
హైదరాబాద్లోని టీహబ్లో ఏర్పా టు చేస్తున్న ఫ్రాన్స్ కాన్సులేట్-హైదరాబాద్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు కాన్సుల్ జనరల్-బెంగళూరు థెయిరీ బెర్తెలోట్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన ఐట�
The University Of Louisville | దాదాపు ఒక శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ప్రఖ్యాత విద్యాసంస్థ ద యూనివర్సిటీ ఆఫ్ లూయివెల్ హైదరాబాద్ నుంచి విద్యార్థులను నేరుగా తీసుకోబోతోంది. కెంటకీ రాష్ట్రంలోని లూయివెల్ నగరం న�
TSRTC | హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది అని పేర్కొంటూ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశ�
రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)ల్లో మొత్తం ఏడుగురు డైరెక్టర్లను తాత్కాలికంగా నియమించారు. పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించి, వారు బాధ్యతలు స్వీకరించేంత వరకు వీరు సంస్థల కార్యలాపాల�
రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుం�
జేఎన్టీయూ రిజిస్ట్రార్ పోస్టుకు వర్సిటీలోని పలువురు ప్రొఫెసర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేసుకొంటున్నారు. జేఎన్టీయూ ప్రస్తుత రిజిస్ట్రార్ Dr. Manjur Hussain బుధవారం పదవీ విరమణ �