హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల అప్పగింతపై నిరసన చేపట్టిన ఓ ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఘటనకు బాధ్యురాలైన మహిళాకానిస్టేబుల్ను సస్పె�
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నం.1లోని పెన్షన్ ఆఫీస్ జంక్షన్తో పాటు సమీపంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను తగ్గించేందుకు గల అవకాశాలను జీహెచ్ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. దీంతో పాటు రోడ్ల విస
గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో రోడ్లు వేసేందుకు, విస్తరించేందుకు ఆస్తులు కోల్పోయినవారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ప్రజాప్రయోజనాల కోసం భూములు కోల్పోవడం తప్పదు. కానీ, రక్షణ శాఖ మొండివైఖరి వల్ల �
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సోమవారం నార్సింగిలో ఓ యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. గోవా నుంచి డ్రగ్స్ తీస
ముషీరాబాద్లో (Musheerabad) ఇండ్ల కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో దళితులకు సంబంధించిన ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయం కూల్చివేశారు.
Hyderabad | ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు. అతడి ఇంటికి వచ్చి, మాటల్లో పెట్టి రెండు బంగారు గొలుసులను లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నాగోల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Crime News | సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో ఓ యాచకుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపార
అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్కు వెళ్లిన ఓ సింగరేణి కార్మికుడికి చేదు అనుభవం ఎదురైంది. బెడ్లు ఖాళీగా లేవని తిప్పిపంపించారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నది.