‘నటీనటులు.. వారి తాలూకు జీవితంతో నాకు ఓ భావోద్వేగభరితమైన అనుబంధం ఉంది. ఆర్ట్ ఈజ్ లాంగ్. లైఫ్ ఈజ్ షార్ట్. చివరి వరకూ మిగిలిపోయేది కళ మాత్రమే’ అన్నారు ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం.
అతని పేరు ఆశిష్. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇంకా పెండ్లి కాలేదు. హైదరాబాద్లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వంటి ఉద్యోగులకుండే తప్పనిసరి వార్షిక పొదుపులు మినహా ప�
Bhatti Vikramarka | హైదరాబాద్(Hyderabad)లో నిర్మాణ రంగం(Construction sector) చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
NIMS | హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. కడుపు నొప్పి భరించలేక ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది.
సంక్రాంతి సెలవుల ముందు హైదరాబాద్ వెళ్లామంటే.. నుమాయిష్ చూడాల్సిందే! మొదటిసారి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూశామో గుర్తులేదు. అమ్మ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు.. పద్మ చిన్నమ్మ మమ్మల్నందర్నీ తీసుకుని వెళ్లినట�
బంతి గింగిరాలు తిరుగుతున్న చోట ఎలా బ్యాటింగ్ చేయాలో.. అనూహ్య బౌన్స్ను తట్టుకొని స్థిరంగా ఎలా నిలబడాలో.. ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్, 17 ఫోర్లు) అజేయ శతకంతో అక్షరాల చేసి చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు శనివారం ఆటో ఎక్కారు. యూసుఫ్గూడ నుంచి తెలంగాణభవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్�
ఎన్నికల హామీ మేరకు త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీకి తాము కట్టుబడి ఉన్నామని, కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించార�
ఆలిండియా బిల్డర్ కన్వెన్షన్లో మంత్రు లు పొంగులేటి, కొమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. సీఎం సమక్షంలో మొదట పొంగులేటి మాట్లాడుతూ.. మీ అందరితోపాటు నేనూ, నా కొలీగ్ కోమటిరెడ్డి కూడా కాంట�
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో ఓ విజన్ డాక్యుమెంట్ను తేనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపా రు. ఇందులోభాగంగా తెలంగాణ మెగా మాస్టర్ప్లాన్-2050ని తేవాలని నిర్ణయించామని, దీనికి సం బంధించి త్వరలోనే టె�
హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డెవలప్మెంట్ కో-ఆర్డినేషన్, మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. బేగంపేటలోని హరిత ప్లాజాల�
దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచేందుకు చొరవ చూపాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారామ్ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కోరారు.