హైదరాబాద్ : ప్రతి ఒక్కరికీ ఆధునిక ఫ్యాషన్ అందించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలోని హైదర్నగర్లో వై.కె. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ స్టూడియోను ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రవి, జబర్దస్త్ ఫేమ్ ర�
మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్..హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన పలువురు ఇంజినీర్లు, మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్తో ప్�
తెలుగు రాష్ర్టాల్లో చికెన్ ధరలు కొండెకాయి. కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతున్నది. ఏటా మహాశివరాత్రి తర్వాత మొదలు కావాల్సిన ఎండలు, ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో వేడిక�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నా యి. మార్చి నెల ప్రారంభం కాకముందే ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో 32 నుంచి 37 డిగ్రీ �
వేల కోట్లు పెట్టుబడులను స్వాగతిస్తూ.. అనేకానేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలకు నెలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు అమెరికన్ స్కూళ్లను ఆకర్షిస్తున్నది.
BJP | స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను మోసం చేస్తూనే ఉందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రను హైదర�
Bill Gates | సరిగ్గా 25 ఏండ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ బుధవారం ఉదయం సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ర
Inter Exams | తెలంగాణలో ఇంటర్ పరీక్షలు (Inter Exams) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్టి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి మొత్తం 9,80,978 మంది పరీక్షలు రాస్తు
సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అమీన్పూర్ ఎస్సై ఈవీ రమణ వివరాల ప్రకారం.. అమీన్పూర్లోని దుర్గా హోమ్స్ ఫేజ్
Nizam fuel Tank | నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ ఇది. జూబిలీహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులో కొన్నేండ్లుగా పడి ఉంది. హైదరాబాద్ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోలు పోసేందుకు ఈ ప్రైవేటు పంప్ను ఏర�
Heat wave | రాష్ట్రంలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వార�