Accident | నార్సింగిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ బిల్డింగ్ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్ పరారీ అయ్యాడు.
Hyderabad | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఓ యువతితో పాటు నలుగురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున బైక్ను కారు ఢీక�
సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి డబ్బులు చెల్లించకుండా చాక్లెట్లు తినడంతోపాటు ‘ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా?’ అంటూ వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన యువకులపై ఫిలింనగర్ పోలీసులు క్ర
భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని.. ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని నినదించిన విద్యార్థి నాయకురాలిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కర్కశంగా ప్రవర�
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేసు తీర్పును వచ్చేనెల 16కు వాయిదావేస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ ఉత్తర్వు లు జారీ చేశారు. పిటిషనర్ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై న్యాయవాది
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆ వింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారులపై ఇటీవల ఏసీబీ చేస్తున్న దాడులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల జడ్చర్ల ఎక్సైజ్ శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ రత్నావత్ బాలాజీ రూ.65 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధ
కర్ణాటక రాజధాని బెంగళూరులో మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన 12 ఏండ్ల బాలుడిని హైదరాబాద్లో గుర్తించారు. సోషల్ మీడియా సాయంతో బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయని భయపడ్డ 11 ఏండ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఆ బాలుడు నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్లో తచ్చాడుతుండగా మెట్రో అధికారులు గమనించ�