Farmer | దిల్సుఖ్నగర్ జోస్ అలుక్కాస్ షోరూంలో ఇండియన్ జువెలరీ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం లక్కిడిప్ నిర్వహించగా విజేత రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కు చెందిన రైతు జంగారెడ్�
తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన పలు డ్రగ్స్ కేసులను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసిం ది. చార్జిషీట్లు దాఖలు చేసిన ఆరు కేసుల్లో తగి న సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నది. డ్రగ్స్ వ్యవహారంతో తెలుగు స�
ఈ ఏడాదిలో మార్చి రాక ముందే ఎండలు కొడుతున్నాయి. హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగా నమోద�
Hyderabad | హైదరాబాద్ శివారు శంషాబాద్లో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. అర్ధరాత్రి సమయంలో గుడిసెలో పడుకున్న ఏడాది చిన్నారిని బయటకు లాక్కెళ్లి దాడి చేశాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్�
Hyderabad | హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగరానికి సం�
Mancherial | బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. మొత్తం 8 ఆర్గాన్స్ను జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు.
Auto Driver | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. తమ బతుకులు రోడ్డున పడ్డాయని.. తమను ఆదుకోవాలని కోరినప్పటికీ స్పందన లేకపో�
Hyderabad | జాంబియా దేశస్తురాలికి ఎల్బీనగర్ కోర్టు 14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. హెరాయిన్ను సరఫరా చేస్తూ పట్టుబడిన కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పా�
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోల
వజ్రం.. ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ ధగధగలు.. ఆచంద్రతారార్కం. కాబట్టే,తన ఆభరణాల పెట్టెలో ఎన్ని నగలున్నా.. వజ్రం లేకపోతే మగువ మనసుచిన్న బుచ్చుకుంటుంది. తన అలంకరణ అసంపూర్ణమైనట్టు భావిస్తుంది.ముక్కెర నుంచి హారం
నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటిన తర్వాత ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు.
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో సరికొత్త ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా టీచర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. వీ�
కంప్యూటర్ కీబోర్డు టైపింగ్లో హైదరాబాద్ న్యాయవాది ఎస్కే అష్రఫ్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. హైకోర్టు న్యాయవాదుల సమక్షంలో ఆయన కీబోర్డుపై ఉన్న అక్షరాలను కేవలం 2.69 సెకన్లలో టైప్ చేయడంతో ఇప్పటివరకు