హైదరాబాద్తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు ఉన్న అత్యంత విలువైన భూములపై ప్రభుత్వం కన్నేసింది. వీటి విక్రయానికి విధివిధానాలు సిద్ధమవుతున్నాయి.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘యస్ఐ యుగంధర్' చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ జూలూరు నిర్మాత. మేఘలేఖ కథానాయిక.
NCRB | ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్లో హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సర్వే నిర్వహించింది. ఇటీవల కాలంలో ఫుడ్ విషయంలో భాగ్యనగరం ప్రతిష్ట మసకబారుతూ వస్తున్నది. కల్త�
శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలసినా ఒకటే చర్చ. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడూ అని. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న అవకాశం ఎప్పటికి చేతికి అందుతుందో తెలియక ఆశావహులంతా నిట్టూరుస్తున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ప్లాజాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వాటి నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు నిత్యం తలెత్తుతున్న సాంకేతిక సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ�
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆపరేషన్ రోప్ను పక్కాగా నిర్వహించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ పోలీసులకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధానంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. సర్వే దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం�
అమెరికాకు చెందిన మ్యాగ్నెటిక్ సెన్సింగ్ అండ్ పవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్(ఐసీ) సొల్యుషన్స్ సంస్థ అలెగ్రో మైక్రోసిస్టమ్స్..హైదరాబాద్లో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్(ఆర్అండ్డీ)ని ప్రా
MLA Talasani | ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ (MLA Talasani )పేర్కొన్నారు.
Legal Exhibition | 'లా' అంటే కేవలం థియరీనే కాదు.. ప్రాక్టికల్గా కూడా న్యాయ విద్యను ప్రజలకు వివరించొచ్చు అనే విషయాన్ని కేశవ మెమోరియల్ లా కాలేజీ విద్యార్థులు నిరూపించారని హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి
Legal Exhibition | ప్రస్తుతం ప్రతి ఒక్కరికి న్యాయ విద్య ఎంతో ముఖ్యమని, చట్టాలపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని కేశవ మెమోరియల్ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి అక్కపెద్ది తెలిపారు. కేశవ మెమోరియల్