రాష్ట్రంలో పాత వాహనాల నిర్మూలన కోసం వచ్చే ఏడాది జనవరి నుంచి నూతన స్క్రాప్ పాలసీని అమలు చేసేందుకు రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ విధానంలో 15 ఏండ్లు దాటిన వ్యక్తిగత వాహనాలను, 8 ఏండ్లు దాటిన వాణిజ్య వాహనా�
లే అవుట్ పర్మిషన్ నుంచి బిల్డింగ్ ఓసీ వరకు ఒకప్పుడు ఆన్లైన్ వేదికగా ప్రక్రియ సాగిపోయేది. కానీ ప్రజాపాలన వచ్చాక ప్రాపర్ చానల్ విధానంలో జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను మరోసారి బదిలీ చేసింది. మొత్తంగా 13 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
గ్రేటర్లో ఇటీవల సీఎన్జీ వాహనాలు అధికంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ గ్యాస్ ధరలు కూడా పెట్రోల్, డీజిల్ ధరల దరిదాపుల్లోకి చేరుతున్నాయని డ్రైవర్లు చ�
ప్రేమ, పెండ్లి పేరుతో బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు కనకాల రాజేశ్ (26)కు జీవితఖైదు, పదివేల జరిమానా విధిస్తూ, బాధిత బాలిక కుటుంబానికి రూ. పది లక్షల పరిహారం అందజేయాలని రంగారెడ్డి జి�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఆరాంఘర్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్ వెనుక ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి.
విహారయాత్ర కోసమో లేక వ్యాపార పర్యటన కోసమో మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన వీసా కోసం కోల్కతాలోని అమెరికా కాన్సులేట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారా?
నగరంలో ట్రాఫిక్ రద్దీ ప్రతి నిత్యం ఉంటున్నది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఆయా ప్రధాన కూడళ్లలో తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆదివారం వచ్చిందంటే చాలు.. సిగ్నల్స్ వద్ద సిబ్బంది కనిపించడం లేదు. చ
Hyderabad | హైదరాబాద్లోని సరూర్నగర్లో దారుణం జరిగింది. తన ప్రేయసిని దూరం చేశారని కక్షతో సదరు యువతి తండ్రిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
హైదరాబాద్, రాజస్థాన్ మధ్య రంజీ గ్రూపు-బీ మ్యాచ్ డ్రా గా ముగిసింది. శనివారం ఓవర్నైట్ స్కోరు 36/0 నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది.