శబరిమళ వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. సికిద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి నవంబర్ 17 నుంచ�
నల్లగొండ జిల్లా రైతులు, హైదరాబాద్లోని మూసీ బాధితుల మధ్య తగదాలు సృష్టించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్, మాజీ సంపాదకుడు కే శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు.
చెరువుల పరిరక్షణ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని 3వేలకుపైగా ఉన్న చెరువులకు హద్దురాళ్లను నిర్ధారించాల్సిందేనని స్పష్టంచేసింది.
హైదరాబాద్లోని నిజాంపేట్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలోకి వెళ్తే.. శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు-రాధిక దంపతులకు కుమారుడు జశ్వంత్గౌడ్ (17)తో పాట
రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్తో ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 58 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
అంబర్పేట బతుకమ్మకుంట ప్రాంతంలో బుధవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదులతో హైడ్రా బృందం పర్యటించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైగా చెరువు చుట్టుపక
అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఎర్రపహాడ్ గ్రా�
హైదరాబాద్ నగర శివారు (రంగారెడ్డి జిల్లా)లో కొ త్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభు�
రాష్ట్రంలో పాడి రైతులు కోరుకుంటున్న ఉచిత గడ్డి విత్తనాల కోసం వచ్చే ఐదేండ్ల ప్రాజెక్టును రూపొందించాలని అధికారులను తెలంగాణ పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచ�
చిరు వ్యాపారి పై పోలీసుల దాష్టీకం ప్రదర్శించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత షాప్ మూసివేయలేదన్న అక్కసుతో లాఠీలతో కుళ్లబొడిచి ఒళ్లు హూనమయ్యేలా చావబాదారు. పోలీసులు పైశాచికంగా లాఠీలతో కొట్టడంతో తీవ్రగాయా�
తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడు భారీ పొగ మంచు ఉండటంతో వా