కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని మాజీ మంత్రి కొప్పు�
ఇంటింటి సర్వే పత్రాలు రోడ్డుపై కనిపించటం ఏంటని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనకు సంబంధించిన సమగ్ర రిపోర్టును అందించాలని అధికారులను ఆదేశించారు.
హిందీ మహావిద్యాలయ కళాశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. కళాశాలలో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు విచారణలో తేలడంతో వేటు వేసింది. 20 19-2022 యూజీ ఆరో సెమిస్టర
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందర హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక మొండిచేయి చూపుతున్నది. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పు డూ.. అప్పుడంటూ మభ్యపె
Tamannaah Bhatia | ప్రముఖ నటి తమన్నా భాటియా గత కొద్దినెలలుగా నటుడు విజయ్ వర్మతో పీకలోతు ప్రేమలో మునిగితేలుతున్నది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అ�
Agniveer Recruitment Rally | తెలంగాణలో అగ్నివీరుల రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ నియామక ర్యాలీలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్�
సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రీ లాంచ్లో డబ్బులు కట్టిన వారిని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు నిండా ముంచేస్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో అప్పుచేసి తెచ్చి కడితే, నిర్వాహకులు కుచ్చుటోపీ పెడుత�
జైలు నుంచి విడుదలయ్యాక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం తొలిసారి స్పం దించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని మోదీ.. అదానీవైపేనా? అని ప్రశ్నించారు. ‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?
క్రిటికల్ విడిభాగాల తయారీ సంస్థ రఘు వంశీ గ్రూపు..హైదరాబాద్లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. రూ.300 కోట్ల పెట్టుబడితో హార్డ్వేర్ పార్క్లో ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మింతలపెట్టిన ప్లాంట్�
ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సేవల సంస్థ అసెండియాన్..హైదరాబాద్లో ఏఐ స్టూడియోను ప్రారంభించింది. దేశంలో సంస్థ ఏర్పాటు చేసిన రెండో స్టూడియో ఇదే కావడం విశేషం.
JNTU | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్న అర్నిపల్లి హితేశ్ అదృశ్యమయ్యాడు.
Traffic Restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్లో జరిగే పలు కార్యక్రమాలకు ఆమె హాజరవనున్నారు. ఈ క్రమంలో నగర పరిధిలో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయ
రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.