ఎంతోఅరుదుగా కనిపించే పునుగుపిల్లి దారితప్పి అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లికొండలో చోటుచేసుకున్నది. నల్లగా ఒంటిపై మచ్చలతో కూడిన ఓ జం తువు ఒక్కసారిగా జనాల్లోకి రావడంతో వ
తులం బంగారంను రూ.30వేల కు ఇస్తానంటూ మోసానికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ సరూర్నగర్ ప్రాంతానికి చెందిన జల్లే చంద్రశేఖర్రె
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163(144) సెక్షన్ను అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పరీక్ష
రేషన్కార్డుల కోసం లక్ష పైచిలుకు దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 6,700 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మిగతా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా 1.42 లక్షల దరఖాస్తులు వచ్చాయ�
TUJAC | గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డే ను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. కవాడిగూడ బీమా మైదాన్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం టీయూజేఏసీ కమిటీ సమావేశం జరిగింది.
NIMS | మొట్టమొదటిగా యూనియన్ బ్యాంకు వారు నాలుగు, మరో ప్రైవేట్ బ్యాంకు రెండు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మూడు బ్యాటరీ వాహనాలను నిమ్స్కు అందజేశారు.
Hyderabad | నాలుగు నెలలుగా వ్యాపారాలు లేక ఆర్థిక భారాన్ని మోస్తున్నాం.. అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాము.. కనీసం ముస్లింల పవిత్ర పండుగైనా రంజాన్ మాసంలోనైనా మమ్మల్ని వీధి వ్యాపారాలు నిర్వహించుకోనివ్వండ�
రామంతపూర్ ప్రభుత్వ హోమియో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చారబుడ్డి శ్రీనివాస్ రెడ్డిని డాక్టర్ మహేంద్ర సింగ్ మెమోరియల్ జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు పురస్కారం వరించింది. ఆదివారం కోల్కతాలో జరిగిన కా�
Operation Kagar | ఆపరేషన్ కగార్ అప్రజాస్వామికమని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. మావోయిస్టు రహితంగా చేస్తామని చెబుతున్న బీజేపీ మొండి వైఖరిని విడనాడి.. వెంటనే కేంద్ర, రాష్ట్ర బలగాలను అడవుల్లో నుంచి వెనక్కి రప్�
దుబాయి మాస్టర్ టూర్ (400) ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో 55 ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ నగరానికి ( కేపీహెచ్బీ కాలనీ) చెందిన కొత్వాల వెంకట నారాయణ మూర్తి, ఓల్గా గ్రాడ్జ్ నోవా (రష్యా) తో కలిస�
Yellow Ribbon Run | మహిళల్లో వచ్చే ఎండోమెట్రియాసిస్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ది ఎండోమెట్రియాసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వద్ద 3కే, 5కే, 10కే విభాగాల్లో ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహించా