Osmania University | ఉస్మానియా ఉద్యమ కెరటం షహీద్ మేరెడ్డి చంద్రారెడ్డి వర్ధంతిని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
చెడు వ్యసనాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని ఇబ్రహీపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ గ్రామంలో మంగళవారం నాడు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్, ఆన్లైన్ గేమ్ �
అర్హులైన పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ప్రజలకు పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు. సీపీఎం పార్టీ మండల కన్వీనర్ ప్రవీణ్కుమా�
Katta Maisamma | మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Hyderabad | అత్యవసర పరిస్థితిలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లమీద సైరన్ వేసుకుని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్లను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.
హైదరాబాద్ : ఐపీఎల్ కవరేజీ కోసం స్టేడియానికి వచ్చే జర్నలిస్ట్లకు బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన�
హైదరాబాద్లో రోజురోజుకు ఎండల తీవ్రత (Summer) పెరుగుతున్నది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్లోని శ్రీరామ్ నగర్ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని పీహెచ్సీలలో స్పెషల్ డ్రైవ్ చేపడుత�
హైదరాబాద్ అంబర్పేట్లోని ఫ్లైఓవర్ (Amberpet Flyover) వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటల
తెలంగాణ ఆడబిడ్డలైన అంగన్వాడీ టీచర్లపై (Anganwadi Teachers) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటి రజాకార్లను తలదన్నెలా దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నాడని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షు�
జనాల రద్దీ అధికంగా లేని ఏటీఎంలే (ATM) లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు.. తాజాగా రాజేంద్రనగర�
ఇటీవల నుమాయిష్లో బోరబండకు చెందిన ఇద్దరు విద్యార్థులు యువతులను తాకేందుకు ప్రయత్నించడం, కొందరితో వెకిలిచేష్టలు వేస్తూ వారిని సతాయించారు. ఎవరూ గమనించడం లేదంటూ అసహ్యంగా వ్యవహరించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో చెత్త రహిత నగరంగా రోడ్లపై ఎక్కడా గార్బేజ్బిన్లు లేకుండా చూస్తే ఈ ప్రభుత్వం చెత్త డబ్బాలను తిరిగి ఏర్పాటు చేయనుంది.