భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-GSI) ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జీఎస్ఐ, జీఎస్ఐటీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ వద్ద వాక్థాన్
MLA Talasani | ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ఆసరా కమిటీ ఉపాధ్యక్షుగు జెఎస్టీ సాయి, సతీమణి వరలక్ష్మిని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరా
నల్లగొండ జిల్లా (Nalgonda) చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డార�
Ramzan | రంజాన్ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపవాస దీక్షల నేపథ్యంలో రేపట్నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చ
Jawahar Nagar | జవహర్నగర్, మార్చి 1: జవహర్నగర్లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే �
Hyderabad | విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ గోల్నాకలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ నిర్వాహకుడితోపాటు విటుడిని అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు.
రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో బీకే గూడా మసీదు బస్తీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అమీర్పేట మాజీ కార్పొరేటర్ ఎన్. శేషు కుమారి విమర
ప్రతి వేసవి కాలంలో బాటసారులకు స్వాంతన కలిగించేందుకు పెరుగన్నం, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోడల్ కాలనీకి చెందిన మానవ స�
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని మసీదులు, ఈద్గాలు, ఇతర ప్రార్థన మందిరాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులను ఆదేశి�
సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసిన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని.. సర్వే పూర్తయినప్పటికీ ఇప్పటివరకు తమకు గౌరవ వేతనం అందివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చే�
యుద్ధం హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ వైపు మారుతున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చెప్పా రు. గచ్చిబౌలిలో శుక్రవారం వివిధ రక్షణ సంస్థలు నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్-2025 కార్యక్రమంలో రాజ్నాథ్సిం�
‘తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజమే, వారు చెప్పింది అక్షర సత్యం. తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు. తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ రైజింగ్ను ఆపలేకపోయింది. అయిత�
Hyderabad | ప్రజారోగ్యానికి హాని కలిగించే రాసాయనాల సమ్మేళనంతో అనుమతులు లేకుండా మౌత్ వాష్ను తయారు చేస్తున్న కేంద్రంపై సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.