దేశీయ విమానప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. జనవరి నెలలో దేశీయంగా 1.46 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని డీజీసీఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన 1.31 కోట
గ్రేటర్లో కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతోంది. పెరుగుతున్న కుక్కల జనాభాతోపాటు వాటి బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలోని ఫీవర్ ఆసుప్రతికి రోజుకు 70 నుంచి 80 మంది కుక్కకాటు బాధితులే వస్తున్
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది టికెట్కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్దనోట్లు ఇస్తుంటారు. టికెట్ ఇచ్చే డ్రైవర్గానీ, కండక్టర్గానీ మిగతా బ్యాలెన్స్ టికెట్ వెనుకాల రాసి, దిగేటప్పుడ�
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వరంగ వైద్యకళాశాల నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వెంటిలేటర్పైకి చేరుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిరుపేదల నుంచి మంత్రుల స్థాయి వరకు కార్పొరేట్ వైద్యం అం�
సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణలో భాగంగా గురువారం మంత్రి కొండా సురేఖ కోర్టుకు గైర్హాజరయ్యారు. ఆమె తరఫున దాఖలు చేసిన గైర్హాజరు పిటిషన్ను అంగీకరించిన ప్రజా�
రాళ్లు.. కట్టెలు.. ఇటుకలు.. చెప్పులు.. పట్టాదార్ పాసుబుక్కులు.. ఆధార్ కార్డులు.. ఇలా ఏవి ఉంటే అవి యూరియా కోసం రైతులు క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు.
ప్రధాని మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎంజీ బస్స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతున్నది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్..హైదరాబాద్లో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. నగరంలో సంస్థ ఏర్పాటు చేసిన ఐదో సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రా�
Bhagya Lakshmi Temple | చార్మినార్, ఫిబ్రవరి 26 | చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ బాధ్యతలను ఇకపై దేవాదాయశాఖ చూసుకోనున్నది. ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణ బాధ్యత ట్రస్టీల పరిధిలో ఉండగా.. దేవాయదాయశాఖ పరిధిలో కొనసా�
Kondapur | అక్రమ నిర్మాణాలకు కాదేది అడ్డు అన్న చందంగా శేర్లింగంపల్లి సర్కిల్ - 20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ ప్రేమనగర్ బి బ్లాక్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
Ashoka Hotel | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బుధవారం రాత్రి బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, చిరు వ్యాపార్లు తీవ్ర భయాంద�
Mobile Snatching | రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి మొబైల్ లాక్కుని వెళ్లిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Deer | జూపార్కులు, అడవుల్లో ఉండే జింక.. జనావాసాల మధ్య ప్రత్యక్షమైంది. అదేదో ఏదో గ్రామీణ ప్రాంతంలో కాదు.. నిత్యం ప్రజలు, ట్రాఫిక్తో రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నంలో.