బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. జూలై 1న జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాన్న�
పోలీసులు తలుచుకుంటే చిన్న కొట్లాట కేసులో నిందితులైన వారికి స్టేషన్ బెయిల్కు అవకాశమున్నా.. అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు.. అదే ఎంత పెద్ద కేసైనా తమ వారు అనుకుంటే చట్టంలో ఉండే చిన్నపాటి లోపాలను ఆసరాగ�
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న టెలికాం సెటప్పై హైదరాబాద్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం యూనిట్ దాడి చేసింది. చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న టెలికం సెంటర్పై సోదాలు చేసి సెషన్ ఇనిషియే�
Hyderabad | బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నీటి దందా వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఏకంగా నివాసాల మధ్యలోనే అక్రమ నీటి వ్యాపార దుకాణాలను తెరిచారు.
MLA Kaleru Venkatesh | నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
Nizam College | ఉస్మానియా యూనివర్సిటీలోని నిజాం కళాశాల విద్యార్థుల హాస్టల్ మెస్ను అధికారులు రెండు రోజుల క్రితం మూసివేశారు. రెండు రోజుల నుంచి ఆహారం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరికి శుక్రవారం ఆ
బడీడుకు వచ్చిన పిల్లలను స్కూళ్లో చేర్పించాలంటూ ఒకవైపు ప్రభుత్వం బడిబాట పేరుతో కార్యక్రమాలు చేపడుతోంది. అయితే హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పంజాగుట్ట ప్రతాప్నగర్లో బస్తీ కమిటీ నేతలకు, స్వచ్
Balkampet Temple | బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించా�
Hyderabad Bonalu | ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు శుక్రవార
KTR | మానసిక ఆరోగ్యానికి వన్ స్టాప్ వన్ సొల్యూషన్ సరైన మార్గమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో అమృత సంకల్ప్ పేరుతో ఏర్పాటు చేసిన క్లినిక్ను ఆయన ప్రారంభి�
Dumping Yard | గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు చేయబోయే డంపింగ్యార్డు వల్ల పర్యావరణంతో పాటు భూగర్భజలాలు, వ్యవసాయ పంట పొలాలు కలుషితమవుతాయని రైతు జేఏసీ నా�