రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు పురోగతి అగమ్యగోచరంగా మారింది. ఉత్తర భాగం పనులకు టెండర్లు ఆహ్వానించి 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏజెన్సీని ఖరా రు చేయలేదు.
విద్యుత్తుశాఖలో జరిగే ప్రతీ ఒప్పంద పనిలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడం సహజమే అని ఆరోపణ ఉంది. కానీ ఆ కమీషన్లలో తమకు రావలసినంత రాలేదంటూ నెలరోజులుగా దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సం�
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా, మరో నలుగురికి �
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్బీఎల్..హైదరాబాద్లో మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐదు ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుక రెరా ఆమోద�
ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటుపడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన నాలుగు దిచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.035 కిలోల 10 గంజాయి ప్యాకెట్లు, రూ.40 వేలు విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘట�
అనుమతి లేకుండా ఆర్టీసీ క్రాస్రోడ్డులో కొనసాగిస్తున్న మాంగళ్య షోరూం భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు సీజ్ చేశారు. అసంపూర్తి భవనంలో ఏర్పాటు చేయడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్�
Hyderabad | అమ్మాయి స్నేహం చేసిందని ఆమెను తప్పుడు ఉద్దేశంతో చూశాడో కామాంధుడు. తన కోరికను తీర్చాలని ఆమె వెంటపడ్డాడు. అందుకు నిరాకరించడంతో ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పెడతానని బెదిరించాడ
ఆరోగ్య తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలతోనే సాధ్యమవుతుందని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కాంతి వెస్లి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్లోని ఆరోగ్య నగర్ అంగన�