Hyderabad | పెళ్లయిన అమ్మాయి అని తెలిసి కూడా ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఇప్పుడు నువ్వు నాకే కావాలి.. నాతోనే ఉండాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. తనను పెళ్లిచేసుకోవాలని బలవంతపెట్టాడు. అందుకు ససేమీరా అనడంతో ఆ అమ్మాయిప�
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) అన్నారు. బుధవారం కాప్రా డివిజన్ పరిధి శ్రీ సాయి ఎంక్లేవ్ కాల�
అధిక వడ్డీ, చిట్టీల పేరుతో డబ్బులు వసూలుచేసి రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడో తాపీ మేస్త్రీ. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ (Hyderabad) ఎస్ఆర్ నగర్ల�
Chandippa Sri Marakata Shivalinga Someshwara Swamy Temple | శివలింగం.. పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఆ మరకత లింగం కొలువై ఉన్న చంద�
మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభ
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగి ప్రమాద సంకేతాలకు దారితీస్తున్నది. విద్యుత్తు కోతల కారణంగా జనరేటర్ల వినియోగం పెరుగుతున్నదని.. ఫలితంగా వాయు నాణ్యత క్షీణిస్తున్నదని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి
పుట్టిన ఒకటి రెండు రోజుల్లోనే ఆగ, మగ తేడా లేకుండా పసి కందులను హైదరాబాద్కు తెచ్చి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్ముతున్న వారితో పాటు పిల్లలను కొనుగోలు చే�
యూటీఎస్ మొబైల్ యాప్లో ఆర్-వాలెట్ ద్వారా రైల్వే జనరల్ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు 3% డిస్కౌంట్ ఇస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
బయోలాజికల్ లిమిటెడ్(బీఈ).. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో చికెన్గున్యా వ్యాక్సిన్ను అందించడానికి బవేరియన్ నార్డిక్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
Srinivas Goud | గౌడల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న, సమస్త ప్రజలకు దివ్య ఔషధాన్ని పంచుతున్న నీరా కేఫ్ను ధ్వంసం చేయడం నీచమైన చర్య అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూ�
Gold Price Hike | రూపాయి పతనం నేపథ్యంలో వరుసగా రెండోరోజూ బంగారం ధర పెరిగింది. పసిడి ధర రూ.250 పెరగడంతో తులం ధర రూ.89,350కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.250 పెరిగి పది గ్రాములకు �
పన్నెండ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్నేహితురాలి కుమార్తె అన్న సోయి కూడా లేకుండా ఆమె బట్టలిప్పి ప్రైవేటు భాగాలను తాకుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఈ దుశ్చర్య తర్వాత బాలిక ప్రవర్తన�
Hyderabad | పెళ్లయ్యి 20 ఏండ్లు అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి చేయకూడని పని చేశాడు. ఫుట్పాత్పై తల్లిదండ్రుల పక్కన పడుకున్న 8 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి పెంచుకోవాలని అనుకున్నాడు. పిల్లాడు ఎడ్వకుండా ఉ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఏ ఒక్కరోజు కూడా నీటి కష్టాల్లేవు. కానీ ఇవాళ ఎండాకాలం రాక�