రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై (Ration Cards) సస్పెన్స్ వీడింది. సంక్రాంతి, జనవరి 26 అంటూ రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 1న క�
బస్ స్టాప్ ఉన్న మతిస్థిమితం సరిగ్గా లేని ఓ మహిళను రేప్ చేసిన ఘటనలో మియాపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం మియాపూర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వె�
తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు శ్రీనివాసులురెడ్డి టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు. తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వె�
అమెరికాలోనే అతిపెద్ద బయో టెక్నాలజీ సంస్థ అమ్జెన్..హైదరాబాద్లో నూతన టెక్నాలజీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. రహేజా నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్
Human Trafficking | హైదరాబాద్లోని చాదర్ఘాట్లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయ్యింది. విదేశాల నుంచి అమ్మాయిలను నగరానికి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్న ముఠా సభ్యులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్, చాదర్ఘాట్ ప�
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో సోమవారం భారత్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.350 పెరిగి.. పది గ్రాములకు రూ.89,100కి పెరిగింది. దాంతో బంగార
Fire Accident | నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జనావాసాల మధ్య ఏర్పాటైన ఫర్నీచర్ గోదాంలో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ఉన్న నివాసితుల ఇళ్లకు కూడా వ్యాపించింది. దీంతో ఇళ్లలోని సామగ్రి కూడా దగ్ధమైంది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ (Muta Gopal) అన్నారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఉన్నికోటలో రూ.కోటి 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ �
మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్�
ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, ప్రభుత్వ సిటీ కాలేజీలోని ఆజామ్ హాల్లో ‘సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం 2025’ ప్రదానోత్సవ సభ జరుగనున్నది. ఈ పురస్కారాన్ని డాక్టర్ నలిమెల భ�
2025, మార్చి 1, 2వ తేదీలలో హైదరాబాద్, రవీంద్ర భారతిలోని మొదటి అంతస్తులో ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ-అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త నిర్వహణలో జాతీయ సదస్సులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా..