ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం గందరగోళంగా మారింది. నిజానికి ఏ ప్రాజెక్టు అయినా మొదలుపెట్టాలంటే.. ముందుగా భూసేకరణ ప్రక్ర�
హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్ అది. అక్కడ పోలీసు అధికారుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. సీఐ వర్సెస్ డీఐ పోరు కానిస్టేబుళ్లవైపు తిరిగింది.
ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రహణం వీడడం లేదు. కొంతకాలంగా ఈ ప్రా జెక్టుకు అన్ని అడ్డంకులే ఎదుర వుతున్నాయి. ఇటీవల ప్రభు త్వం ఓల్డ్ సిటీ మెట్రోను చాం ద్రాయణ గుట్ట వరకు విస్తరించేలా పనులు చేపట్టింది.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్�
Hyderabad | మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలో దారుణం జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు.
Rashtrapati Nilayam | జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 27, 28వ తేదీల్లో రాష్ట్రపతి నిలయంలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి నిలయం అధికారి రజిని ప్రియ శనివారం ఒక ప్�
Hyderabad | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 22: పాలక మండలి పూర్తయింది. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ప్రజలు తమ సమస్యలను ఇక నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామనే భావనలో ఉన్నారు. కానీ ఆరంభంలో
Manikonda | మణికొండ మున్సిపాలిటీలో అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారని మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ అన్నారు. వేసవికాలం ప్రారంభ దశలోనే తాగునీటి సమస్యలు
Suraram | దుండిగల్, ఫిబ్రవరి 22: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కాలనీలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన చెట్టును తొలగిస్తుండగా పైప్లైన్ పగిలి ఒక్కసారిగా వంట గ్యాస్ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీ�
ఆర్యూబీఆర్ఓబీ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. శనివారం బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బల్దియా అధికారులతో ఆర్యూబీఆర్వోబీ నిర్మాణ పనుల గురిం�