Ramanthapur | రామంతాపూర్, మార్చి 28 : రామంతపూర్ డివిజన్లోని ఈస్ట్ శ్రీనివాసపురంలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం కోసం రోడ్లను
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ (OTS) పథకం మూడు రోజుల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో ఆది, సోమవారాలు ఉగాది, రంజాన్ పండుగలు కావడం వల్ల ఆస్తి పన్ను వసూలు సజావు
Real Estate | కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, అస్పష్టమైన ఆలోచనలు, వివాదస్పదమైన హైడ్రా లాంటి నిర్ణయాలు, పేదల నడ్డి విరిచేలా అమలు చేసిన ప్రకటనలతో నింగిలో ఉండే రియల్ ఎస్టేట్ చుక్క నేలరాలింది.
రాష్ట్రంలో ఏప్రిల్ 1నుంచి 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. 13 స్టేషన్లు హైదరాబాద్లో, ఒకటి వరంగల్ అర్బన్లో ఏర్పాటు కానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం 2020లోనే 14 కొత్త ఎక్సైజ్ పోలీస
Hyderabad | అర్ధరాత్రి వేళ ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ చేతిలో తుపాకీతో హల్చల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Property Tax | బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో టార్గెట్ను చేరుకోవడం కష్టమే అనిపిస్తుంది.
Sewage problem | మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బన్సీలాల్పేట్లోని బండమైసమ్మ నగర్, డి క్లాస్ సేవా సమితి అధ్యక్షుడు బి. మోహన్ రావు డిమాండ్ చేశారు.