Hyderabad | జలమండలి రిజర్వాయర్ కోసం కేటాయించిన రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు స్థలం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న హోంగార్డును బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపైతోపా
కట్టుకున్న భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన అత్తగారింట్లో వేధింపులు అధికం కావడంతో ఓ ఇల్లాలు ఇంటిముందు బైఠాయించి ధర్నాకు దిగింది. ఈ సంఘటన హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని
ఇంటి స్థలం కొంతమందికే ఉందన్న సాకుతో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో హైదరాబాద్ను కాంగ్రెస్ సర్కార్ పక్కకుపెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన లక్ష డబుల్ బెడ్ ఇండ్లలో ప్రజలకు పంపిణీ చేయగా ఇంకా
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది.
దేశ వ్యాప్తంగా 60 శాతం ఉన్న ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్�
వెన్కాబ్ చికెన్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ సమితి ఆధ్వర్యంలో శుక్రవారంనాడు నగరంలోని చింతలకుంట, కార్వాన్, కర్మన్ఘాట్, మోండా మార్కెట్, చిలుక నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో చికెన్, గుడ్ల మేళా నిర్వహించారు. �
Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 21: హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. బొల్లారం క్రాస్ రోడ్డులోని బస్టాప్ దగ్గర నిలబడి ఉన్న మతిస్థిమితం లేని మహిళ(38)ను ఇద్దరు వ్యక్తులు బైక్పై తీసుకెళ్లి అత్యాచారానికి
American Foot Ball | అమెరికన్ ఫుట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్ అకాడమీలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ (టాఫా) నూతన అధ్యక్షులు చాగన్ల బల్విందర్ నాథ్ పేర్కొన�
IT Company | నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని కన్సల్టెన్సీ, ఐటీ కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి వేస్తున్నాయి. ఉద్యోగం కొరకు వచ్చినవారు దిక్కుతోచని పరిస్థితిలో వేరే దారి లేక లక్షల్లో చెల్లించి మోసపోతున్నారు.
Hyderabad | రోడ్డుమీద చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవితాలను సాగిస్తున్నాం.. మా వ్యాపారాలను తీసేసి మా బతుకులను రోడ్డుపాలు చేయకండయ్యా అని కాంగ్రెస్ ప్రభుత్వానికి, చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులకు మొరపెట్టుకున
Mediation Centre | కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ద్వారా డబ్బులు, సమయం వృధా చేసుకోకుండా కేసులను పరిష్కరించుకోవచ్చని రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్ర�