హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR)లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థా�
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చోటు లభించకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ విస్తరణలోనే ఈ రెండ�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం నిర్వహించే చేపమందు ప్రసాదం పంపిణీకి ఆదివారం ప్రజలు పోటెత్తారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం చేపమందు ప్రసాదం కోసం విచ్చేసే ప్రజలకు అరకొర ఏర్పాట్లు చేపట్టడంతో �
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలతో గల్ఫ్దేశాలకు మహిళలను అక్రమంగా తరలిస్తుండగా గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు బాధిత మహిళలు ఇచ్
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు అగ్ర నిర్మాత సునీల్ నారంగ్ ప్రకటన విడుదల చేశారు. పదవి స్వీకరించిన 24 గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్ర చర్చనీయాంశమ
2025, జూన్ 11వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్రోడ్, అబిడ్స్, హైదరాబాద్లో ‘రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలు-2025’, ‘వరిష�
Hyderabad | దుండిగల్, జూన్ 8: హైదరాబాద్లోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపట్టాడు. ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే స్థానికులపైనే ఎదురుతిరుగుతున్నాడు. ర
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో వేలంపాటకు పెట్టిన స్థలాలను నిర్భయంగా కొనుగోలు చేయవచ్చని హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.కిరణ్ బాబు తెలిపారు. ఈ స్థలాలకు సంబంధించి ఎలాంట�
మృగశిర అనగానే గుర్తొచ్చేది చేపలు (Fish). ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు ఎంత
Maganti Gopinath | గత కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుగున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, టాలీవుడ్ నిర్మాత మాగంటి గోపినాథ్ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటు తో ఏఐజీ ఆస్పత్రి లో చేరిన ఆయన చికిత్స పొ
నగరంలో పెరిగిన జనాభా రద్దీ, కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటో రిక్షాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆట�
అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆపరిచితుడి నుంచి దారినపోయే దానయ్య వరకు ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయవచ్చునని తేల్చి చెప్పింది.