రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు - లేమామిడి గ్రామాల మధ్యగల వంతెన నిర్మాణానికి గ్రహణం వీడటంలేదు. దశబ్దాలుగా ఎదురు చూస్తున్న లేమామిడి, కాకునూరు, నిర్దవెల్లి గ్రామాల ప్రజల కల సాకారమవుతుంద�
ఓవైపు జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణ, కాల్వల కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచినప్పటికీ అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగటంలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఔటర్రింగ్ రోడ్డుకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో చెర
Hyderabad | భార్యాభర్తల మధ్య గొడవ పక్కింటి యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. దంపతులు ఇద్దరూ గొడవపడుతుండటంతో ఆపేందుకు వెళ్లిన ఆమెను తన భార్య అనుకుని భర్త కత్తితో పొడిచాడు.
Hyderabad | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో ఉక్కపోతగా ఉండగా.. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్�
AIG Hospital | హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో శనివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి గ్రౌండ్ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంట
హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొత్తగా ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటో రిక్షాలకు పరిమిట్లు ఇవ్వడంలో పరిమితి ఉంది. అయితే ఆ పరిమితిని సడల
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లి సోదరుల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో శనివారం ఉదయం 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా దగ్గర ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 8, 9న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈమేరకు వేలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ రూట్ల నుంచి ప్రత్యేక �
సొమ్మొక్కడిది...సోకొక్కడిది అన్నట్లు జైళ్ల శాఖకు చెందిన స్థలాన్ని ఓ మాజీ అధికారి ఓ నిర్మాణ సంస్థకు లీజుకిచ్చి యథేచ్ఛగా అద్దె వసూలు చేస్తున్నాడు. ఆ స్థలంపై ప్రస్తుత అధికారులకు అవగాహన లేకపోవడంతో కొన్ని సం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పై సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు నిరాశగా ఉన్నారని మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమా త్రం బాగోలేదని టీపీసీస�
బాచుపల్లి మియాపూర్ రహదారిలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృత దేహం కలకలం రేపిన ఘటనలో నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గోవా నుంచి సికింద్రాబాద్ వస్తున్న వాస్కోడీగామ రైలులో ఆబ్కారీ ఎస్టీఎఫ్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 1.5లక్షల విలువజేసే 48నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోక�
ఒకప్పుడు అభిమానం అనేది ఆదరణ, ప్రేమ, గౌరవభావాలతో ఉండేది. కానీ, ఇప్పుడు అది తన పరిధులు, పరిమితులను దాటి మానసిక రోగంగా మారింది. విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చే ఫ్యానిజంగా రూపాంతరం చెందింది. మన దేశంలో ఇట
హైదరాబాద్లో వానాకాలం నేపథ్యంలో హైడ్రా నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టింది. నగరంలోని నాలాల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రసూల్పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు పాట్�
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపినందువల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ�