ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రఫేల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూజ్లేజ్(విమానం బాడీకి సంబంధించిన ప్రధాన విడిభాగం)లు హైదరాబాద్లో తయారు కానున్నాయి. ఫ్యూజ్లేజ్ల ఉత్పత్తికి సంబంధించి రఫేల్ మాతృ సం�
గ్రేటర్ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రూట్లలో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఐటీఐ విద్యనభ్యసించే విద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్, వరంగల్లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి టీజీఎస్ఆర్టీసీ దర�
గ్రీన్ ఇండియా చాలెంజ్లో చేరి.. మూడు మొక్కలు నాటి.. భవిష్యత్తుకు బాటలు పరచాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
హిందూ స్మశాన వాటికలోని డంపింగ్ యార్డ్ను తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి.. ప్ర
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సూట్కేసులో ఓ మహిళ మృతదేహం లభించింది. కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు �
హైదరాబాద్ ఫతేనగర్లో రెండో ఆర్వోబీ నిర్మాణ పనులకు ప్రభుత్వం వెంటనే శ్రీకారం చుట్టాలని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్ గౌడ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ�