ఇంట్లో ఖాళీగా ఉన్నామని ఒకరు.. పనిచేసే ఉద్యోగంతో వచ్చే సంపాదన కుటుంబ పోషణకు సరిపోక మరొకరు... ఏదో ఒకటి అదనంగా పనిచేసి మరి కొంత డబ్బు సంపాదించాలని ఇంకొకరు.. ఇలా పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇ
నిమ్స్ దవాఖానలోని వాషరూమ్ మ్యాన్హోల్లో పసికందు మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన శిశును తెచ్చి వేశారా, లేక బతికుండగానే మ్యాన్హోల్లో వేసి చంపారా అన్న విషయం దర్యాప�
‘హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తాం. మన నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తాం’.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. ఆయన ఇచ్చిన హామీకి మించి తెలంగాణ రాష్ట్రం ఐ
V srinivas goud | కల్తీ కల్లు తాగిన 24, 48 గంటల తర్వాత అస్వస్థతకు గురి కావడంతో ఎలాంటి రసాయనాలు కలిపారు. ఎంత మోతాదులో కలిపారు. ఎవరు కలిపారు ఎవరైనా కావాలని కలిపారా? అనే అన్ని కోణాలలో పూర్తిగా విశ్లేషించి, దర్యాప్తు చేయా�
జీహెచ్ఎంసీ పరిపాలన పరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఉద్యోగుల రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్కు ఉన్న అధికారాలను (అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదలాయించారు.
Singapore Bonala Utsavam | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ వైభవంగా జరిగింది. సుమారు 900 మంది ప్రత్యక్షంగా హాజరై, అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్య�
Hyderabad | బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో భర్త సయ్యద్ అక్రమ్ (40)కు నాంపల్లి జిల్లా కోర్టు జడ్జి సురేష్ జీవితఖైదు విధిస్తూ తీర్పు ప్రకటించారు.
Hyderabad | ఈడొచ్చిన కుమార్తెకు పెళ్లి సంబంధం కోసం షాదీ డాట్ కంలో పోస్ట్ చేస్తే.. ఆ వివరాలను టెలిగ్రామ్ గ్రూపులలో పోస్ట్ చేసి పోకిరీలు వేధింపులకు పాల్పడ్డారు.
Jubleehills | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బోనాల పండుగ నిర్వహణ కోసం అమ్మవారి ఆలయాలకు నిధులు కేటాయించడం ప్రారంభమైంద
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిల్డర్లు భారీ సెల్లార్లను తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథేచ్చగా సెల్లార్ల తవ్వకాలు చేపడుతున్నారు.
Hyderabad | ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో నగరానికి చేరి నిర్మాణ పనుల్లో కుదిరిపోయాడు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఇల్లు దోచేయడం ప్రవృత్తిగా మార్చుకుకుని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ తప్పించుకు తిరుగుత�
‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే రాజు.. ఆ రాజుకు మంత్రుల సహాయం అవసరమైతే చేసి పెడతాం’ అని కార్మికశాఖ మంత్రి జీ వివేక్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.