తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడకలను అంబర్ పేటలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్ ఆధ్వర్యంలో అంబర్ పేట ప్రేమ్ నగర్ గ్రీన్ ల్యాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చే
ఇరిగేషన్ శాఖ సంగారెడ్డి చీఫ్ ఇంజినీర్ కే ధర్మాపై వేటు పడింది. ఈఎన్సీ జనరల్కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాచుపల్లిలో ఒక మాల్ నిర్మాణానికి ఎన్వోసీ మంజూరు చేసేందుకు రూ.కోటిన�
ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం రసాభాస అయ్యింది. కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రేటర్లో నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది వర్షాకాలం ముందస్తుగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం, వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులను వేగం పెంచడంలో మీనమేషా�
ప్రఖ్యాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, డా.రాజేంద్రప్రసాద్, అచ్చిరెడ్డి, శ్రీకాంత్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, శి�
మహిళల భద్రత కోసం తెలంగాణలో షీ టీమ్స్ ఏర్పాటు గొప్ప ఆవిష్కరణ అని, హైదరాబాద్ అనుభవం తన జీవితంలో మరపురానిదని, అవకాశం వస్తే మళ్లీ హైదరాబాద్కు వస్తానని మిస్ వరల్డ్-2025 విజేత ఓపల్ సుచాత (థాయిలాండ్) వెల్లడ�
Meenakshi Natarajan | అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్టు విశ్వసనీయ వర్గాలు త�
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పట్టణ పేదలు ప్రభుత్వం చెప్తున్న ఇన్-సిటూ (ఉంటున్నచోటే ఇల్లు నిర్మించడం) విధానంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఇండ్లు నిర్మించే వరకు వారు అద్దె ఇ
Hyderabad | దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల (1991) పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 70 మందికి పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు.
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ మహిళ తాను న్యాయమూర్తి అని చెప్పి ప్రోటోకాల్ దర్శనం, ఆలయ అతిథి మర్యాదలను అధికారుల ద్వారా పొంది చివరికి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో రాజన్న ఆలయ అధికారులు కంగుతి�
Suicide | తనను చుట్టుముట్టిన ఆర్థిక, కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేక మానసిక వేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Hyderabad | అమీర్పేటలోని ఎంఎస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి ఆరుగురు యువతులు, విటుడితో పాటు సబ్ ఆర్గనైజర్ ఉషశ్రీ ని ఆరెస్ట్ చేశారు.
MLA Rajasingh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారును, భద్రతా సిబ్బందిని నిత్యం ఉపయోగించుకోవాలని ఎమ్మెల�
Raja Singh | గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్కు పోలీసులు కీలక నోటీసులు జారీ చేశారు. భద్రతా సిబ్బంది లేకుండా బయట తిరగవద్దని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆదివారం సాయంత్రం నోటీసులు జారీ చేశార�