Gold-Silver Price | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల అమ్మకాలతో ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.100 తగ్గి.. తులానికి రూ.97,670కి పతనమైంది.
Cyber Crimes | స్నేహితురాలి ఫోన్ నెంబర్తో మెసేజ్ పెట్టి అర్జెంట్గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Anganwadi | అంగన్వాడీ కేంద్రాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూన్ 10 నుంచి 17 వరకు అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం చేపట్టనున్నారు.
బస్తీ దవాఖానాలలో మళ్లీ జీతాల సంక్షోభం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అయి�
Cyber Crime | సైబర్నేరగాళ్లు ఫేక్ కోర్టును.. నకిలీ జడ్జీని తయారు చేసి.. కోర్టు ఆధ్వర్యంలో మీ ఖాతాలు అసెస్మెంట్ చేస్తామంటూ నమ్మి స్తూ వృద్ధుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ రిటైర్డు చీఫ్ సైంటిస్ట్ను అల
అంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని తల్లిదండ్రులు మందలించడమే పాపమైంది. తల్లిదండ్రలు తిట్టారనే మనస్తాపానికి గురై ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీ, తెలంగాణలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో
రెండేళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎకరం వంద కోట్ల రూపాయలకు విక్రయించి దేశీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించగా...
అమెరికాకు చెందిన టెక్నాలజీ సేవల సంస్థ హైలాండ్..భారత్ తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో సోమవారం ప్రారంభించింది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలో నెలకొల్పిన ఈ నూతన సెంటర్ను అమెరికా కౌన్సిల
దశాబ్దకాలం పాటు ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణం.. పాలకుల అసమర్ధత, పోలీసుశాఖ నిఘాలోపంతో ఉద్రిక్తంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో నెలకొంటున్న అలజడులతో శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా సోమవారం 16వ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ ఉత్సాహంగా మొదలైంది. మొత్తం ఏడు విభాగాల్లో 127 మంది సెయిలర్లు పోటీపడుతున్నారు. పోటీల తొలి రోజు తెలంగాణ సెయిలర్లు అద్భుత ప్రదర�
Gold-Silver Price | ప్రపంచ వ్యాప్తంగా బలమైన సంకేతాల మధ్య సోమవారం రాజధాని ఢిల్లీ నగరంలో వెండి మరోసారి సరికొత్త గరిష్టాలను తాకింది. రూ.1000 పెరగడంతో కిలోకు రూ.1,08,100 పెరిగింది. మరో వైపు 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.280 తగ్గి తు�
Chepa Prasadam | సుల్తాన్ బజార్, జూన్ 9: మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. బత్తిని కుటుంబసభ్యుల నేతృత్వంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం ఉ