కాంగ్రెస్ సర్కారు తమ డిమాండ్లను పట్టించుకోకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పెన్షనర్ల జేఏసీ నేతలు వ్యూహాత్మక ఆలోచన చేశారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంగ్రె
హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్ట పగలు గన్తో సీపీఐ నాయకుడు కేతావత్ చందు నాయక్ను కాల్చి చంపిన కేసును పోలీసులు చేధించారు. హయత్నగర్ మండలం కుంట్లూర్ వద్ద వేసిన 1300 గుడిసెవాసుల వద్ద, బిల�
మైలార్దేవ్పల్లి డివిజన్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నోర్లు తెరిచి ఉన్న మ్యాన్హోల్స్, గుంతలమయమైన రోడ్లతో పాటు వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో స్థానికులకు తిప్పలు తప్పడం లేదు. ఆషాఢమాసం బో�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-మధురై, హైదరాబాద్-కొల్లం, హైదరాబాద్- కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్ట�
ఈనెల 20, 21 తేదీల్లో రెండు రోజులు పాటు జరిగే ఆషాడ మాస బోనాల జాతరకు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు మండలం డీసీపీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. జోన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్లో కిందకు వచ్చే అన్న
మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు ఉదయం సాయంత్రం వేళల్లో సకాలంలో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు నిత్యం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే ఆర�
ఉస్మానియా యూనివర్సిటీ లింగిస్టిక్స్ విభాగం మాజీ హెడ్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ అన్సారీని పరిపాలన భవనం లోనికి రానివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ఎదుట ఆందోళన చేపట్టారు.
Bonalu | భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20వ తేదీ ఆదివారం నాడు ఆషాఢ బోనాలను నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీప
Heavy Rains | హైదరాబాద్లో మరోసారి జడి వాన కురుస్తోంది.. దీంతో భాగ్యనగర వాసులు భయాందోళనకు గురువుతున్నారు. నిన్నటి మాదిరి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతాయా..? అని ఆందోళన చెందుతున్నార
హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర అస్తవ్యస్తంగా మారింది.
విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు జరభద్రం. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్తో పట్టుబడగా.. ఇంకొందరు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను రోడ్డెక్కించారు.
రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో గత రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే గ్రేటర్ వ్యాప్తంగా కుండపోత వాన కురవడంతో నగరం అస్తవ్యస్తమైంది.
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్ను అమలు చేయనున్నారు.
ప్రభుత్వ కొలువుల్లో ప్రమోషన్ కావాలంటే కేవలం అనుభవం, ప్రతిభ ఉంటేనే సరిపోదు. వాటిన్నింటితో పాటు లంచాలివ్వడం కూడా తెలిసుండాలి. అప్పుడే మనకు నచ్చినచోట పోస్టింగ్ వేస్తారు.