ప్రత్యక్షంగా నిర్వహించే శస్త్ర చికిత్సలు వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతాయని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
‘రోజూ 5 ప్రశ్నలు చదవండి.. సులువుగా ఉద్యోగం సంపాదించండి’. అనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్లో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మహ్మద్ ఖాజా(2013 బ్యాచ్) �
104 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ‘ఉస్మానియా తక్ష్-2022’ పేరుతో ‘కనెక్ట్ అండ్ రీ-కనెక్ట్ టు గ్రో’ నినాదంతో అతి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెస�
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో హైటెక్ సిటీ కారిడార్కు ఓ ప్రత్యేకత ఉన్నది. నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్ను అనుసంధానం చేసే ఈ కారిడార్ రాకతో ఐటీ ఉద్యోగులకు వరంగా మారింది.