కంటోన్మెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని.. త్వరలోనే వెయ్యి పడకల దవాఖాన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
టూవీలర్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు.
యూసుఫ్గూడ సర్కిల్లో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా చేయనున్నారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి రహ్మత్నగర్ వరకు ప్రతిపాదిత 80 నుంచి 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు బల్దియా అధికారులు �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం అన్ని రకాల వైద్య సేవలు పేదలకు అందేలా కృషి చేస్తున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి శాఖ ల మంత్రి జి. కిషన్రెడ్డి, ఎమ్మెల్యే
నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో రూ.13 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేస్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్పేట్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో అనేక ఆలయాలను అభివృద్ధి చేశామని, నూతన పాలక మండలి సభ్యులు ఆలయాల్లో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలని మంత్రి తలసాని �
ట్రాఫిక్ పీఎస్ సేవలు ప్రారంభం అండ్ ఆర్డర్ పీఎస్ బ్యారక్లో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు 3 ఎస్ఐలు, ఏఎస్ఐ, 2హెచ్సీలు, 40 మంది పీసీలు కేటాయింపు.. సెక్టార్ల వారీగా సేవలు విస్తృతం శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8: ర�