కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం అన్ని రకాల వైద్య సేవలు పేదలకు అందేలా కృషి చేస్తున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి శాఖ ల మంత్రి జి. కిషన్రెడ్డి, ఎమ్మెల్యే
నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో రూ.13 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేస్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్పేట్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో అనేక ఆలయాలను అభివృద్ధి చేశామని, నూతన పాలక మండలి సభ్యులు ఆలయాల్లో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలని మంత్రి తలసాని �
ట్రాఫిక్ పీఎస్ సేవలు ప్రారంభం అండ్ ఆర్డర్ పీఎస్ బ్యారక్లో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు 3 ఎస్ఐలు, ఏఎస్ఐ, 2హెచ్సీలు, 40 మంది పీసీలు కేటాయింపు.. సెక్టార్ల వారీగా సేవలు విస్తృతం శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8: ర�
రూ.9 కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు శ్రీకారం హిమాయత్నగర్,ఏప్రిల్ 8: దశాబ్ధాలుగా వరద నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరల్లో వర�
అడుగడుగునా.. ఆంక్షలతో జనాల హనుమాన్ దేవాలయంలోకి గుర్తింపు కార్డు చూపించి వెళ్లాలా..! శ్మశాన వాటికలో కూడా ఆంక్షలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాల్బజార్ హనుమా�
కేంద్రంపై పోరాటం ఆగదు బీజేపీ రైతు వ్యతిరేక మంత్రి చామకూర మల్లారెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా ఎగిసిన నిరసన జ్వాల మేడ్చల్ జోన్ బృందం, ఏప్రిల్ 8 : కేంద్రం దిగొచ్చి, తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనే వర
మైనంపల్లి హన్మంతరావు పథకం కింద 65 మందికి రూ.6.50 కోట్ల ప్రొసీడింగ్స్ అందజేత మల్కాజిగిరి, ఏప్రిల్ 8: దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని, గతంలో ఏ ప్రభుత్వాలు, పాలకులు చేయని విధంగ
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 8 : విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన మొదటి ఏడాది నుంచే కష్టపడే తత్వం అలవర్చుకుంటే విజయం సాధిస్తారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున
ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అన్ని వర్గాల ప్రజలను తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించి ప్రవేశ పెడుతున్నారని రాష్ట్ర కార్మిక
కేంద్ర ప్రభుత్వ వికృత నిర్ణయాలతో సామాన్యుల పరిస్థితి అమగ్యగోచరంగా మారింది. ‘మూలిగే నక్కపై తాటి పండు పడింది’ అన్న చందంగా మారింది దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి.