ఇండ్లలో వరుస చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్కు తరలించారు. రాచకొండ సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. ఆరు జోన్ల పరిధిలో 13.50 లక్షల మంది యజమానులు రూ.1495.29 కోట్ల మేర ఆస్తి పన్ను చెల్లించారు.
భవన నిర్మాణ రంగంలో ఫైర్ సేఫ్టీ కీలక భూమిక పోశిస్తుందని, ఫైర్ సేఫ్టీపై ప్రతి ఒకరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధి అన్నారు.
ప్రత్యక్షంగా నిర్వహించే శస్త్ర చికిత్సలు వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతాయని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
‘రోజూ 5 ప్రశ్నలు చదవండి.. సులువుగా ఉద్యోగం సంపాదించండి’. అనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్లో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మహ్మద్ ఖాజా(2013 బ్యాచ్) �
104 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ‘ఉస్మానియా తక్ష్-2022’ పేరుతో ‘కనెక్ట్ అండ్ రీ-కనెక్ట్ టు గ్రో’ నినాదంతో అతి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెస�