వాహనాలకు నలుపు రంగు ఫిలింలు వేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే.. కేసు నమోదు చేయడంతో పాటు రూ.1000 జరిమానాను విధిస్తామని స్పష్టం చేస్తున్నారు.
హోలీ పండుగ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. హోలీ వేడుకలకు హాజరై తిరిగివస్తున్న క్రమంలో అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలో ఆన్లైన్- ఆఫ్లైన్లో విద్యార్థులకు సమ్మర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ నిర్వాహకులు శుక్రవారం ఒక ప్�
నగర జూ సందర్శకులను త్వరలో కొత్త పక్షులు పలకరించనున్నాయి. ఇప్పటికే కేరళ నుంచి వచ్చిన రెండు రియా పక్షులు ప్రస్తుతం, క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడి మిలటరీ అధికారుల తీరు చూస్తుంటే.. హైదరాబాద్లో ఉన్నది కంటోన్మెంటా.. లేక కంటైన్మెంటా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.