హైదరాబాద్ నగరంలో నిరుపేదల కోసం లక్ష ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటి వరకు 70 వేల ఇండ్లు పూర్తయ్యాయని, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే లబ్ధిదారులకు దశల వారీగా అందజేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్�
ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నిమ్స్మే డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.గ్లోరి స్వరూప పేర్కొన్నారు.
ఉగాదికి ఇరవై రోజుల ముందే.. ఉద్యోగనామ సంవత్సరం మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయడంతో నిరుద్యోగులు పుస్తకాలపై దృష్టి పెట్టారు. పెద్ద మొత్తంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జ�
దేశంలోనే హైదరాబాద్ సేఫ్ సిటీ అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నుమాయిష్లో శుక్రవారం ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్తో కలిసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ స్టాళ్లను ప్రారంభించా�
హైదరాబాద్కు ఉత్తరాన ఐటీ పరిశ్రమకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, విస్తరణను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూయర్స్ అసోసియేషన్ (కేఐటీఈఏ) నిర్ణయించింది.
నగరంలో చారిత్రక విద్యా కేంద్రమైన నిజాం కాలేజీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా అందిస్తామని, కళాశాల నిర్వహణలో ఎక్కడా రాజీపడకుండా చూడాలని, అవసరమైతే మరో రూ.15 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక
స్వచ్ఛ సర్వేక్షణ్-22లో భాగంగా మెరుగైన ర్యాంకే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద పబ్లిక్ నోటీసు ద్వారా 75 మైక్రాన్ల కంటే తకువ ఉన్న ప్లాస్టిక్ నిషేధానికి �
నగరం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది.
ఉగాదికి ఇరవై రోజుల ముందే ఉద్యోగనామ సంవత్సరం మొదలైంది. మాటతప్పని.. మడమ తిప్పని నేత సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కొలువుల జాతరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అసెంబ్లీలో 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జేఎన్టీయూహెచ్లో విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు.