హోలీ పండుగ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. హోలీ వేడుకలకు హాజరై తిరిగివస్తున్న క్రమంలో అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలో ఆన్లైన్- ఆఫ్లైన్లో విద్యార్థులకు సమ్మర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ నిర్వాహకులు శుక్రవారం ఒక ప్�
నగర జూ సందర్శకులను త్వరలో కొత్త పక్షులు పలకరించనున్నాయి. ఇప్పటికే కేరళ నుంచి వచ్చిన రెండు రియా పక్షులు ప్రస్తుతం, క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడి మిలటరీ అధికారుల తీరు చూస్తుంటే.. హైదరాబాద్లో ఉన్నది కంటోన్మెంటా.. లేక కంటైన్మెంటా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
అర్హులైన ఉద్యోగార్థులకు భృతి కల్పించాలనే ప్రధాన ధ్యేయంతో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ వరుసగా ఉద్యోగ, ఉపాధి, సెమినార్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
దళిత బంధు పథకానికి సంబంధించి ఈ నెల 25వ తేదీలోగా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేయాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.