రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో సంబురాలు నిర
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గం అంతటా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.
తెలంగాణలో మహిళలకు గౌరవం, సముచిత స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఆచరణలోకి తీసుకువచ్చారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగునీటితో నేలతల్లి పాదాలను అభిషేకం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర నివాళులర్పించిన విద్యార్థి, ఉపాధ్యాయ, రచయితల సంఘాలు సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ, సామాజిక ఉద్యమాల ఉపాధ్యాయుడు, శ్రీశ్రీతో కలిసి
పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనుల కోసం సుమారు రూ.26 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా వచ్చి తన వంతు బాధ్యతగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.