అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు బహుమతులు అందజేసి.. చీరలు పంచి.. సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల సంక్షేమం, సంరక్షణ, అభివృద్ధిల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీలో గల రహేజా కంపెనీ మున్సిపాలిటీకి అందజేసిన రూ.20 లక్షల విలువైన స్వీపింగ్ మిషన్ను మంగళవారం ప్రారంభించారు.
మహిళలు ప్రగతి రథ సారథు లు అని మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్విజ్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు.
మహిళా సాధికరతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సమాజంలో పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ
అల్వాల్ : మహా శివరాత్రి ఈ సందర్భంగా ఓల్డ్ అల్వాల్ పరిధిలోని జొన్నబండ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 28న పార్వతీపరమేశ్వరుల కల్య�
ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 17: బంగారు తెలంగాణ కల సాకారం కావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిరంతరం కొనసాగాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చాప భాస్కర్�
వ్యర్థాలతో 109 మెగావాట్ల విద్యుత్తు ఇప్పటికే జవహర్నగర్లో 20మెగావాట్లు ఉత్పత్తి సెప్టెంబర్లో దుండిగల్లో 14.5 మెగావాట్లు ప్లాంటు ప్రారంభం పనులు శరవేగంగా జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారుల వెల్లడి విడ�
సెల్ఫ్ డ్రైవ్ కోసమని కార్లు అద్దెకు.. జీపీఎస్ తొలగించి..నంబర్ పేట్లు మార్చి విక్రయం పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు అరెస్టు రూ. 84.94 లక్షల విలువైన 5 కార్లు, బైకు స్వాధీనం మన్సూ�
నిందితుల అరెస్టు ..410 క్వింటాళ్లు స్వాధీనం సిటీబ్యూరో, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ):/అడ్డగుట్ట, ఫిబ్రవరి 11 : రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ..అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వా�
రాష్ట్రంలోనే ఐదవది.. మేడ్చల్లో మొదటిది.. రూ.1.13 కోట్ల నిధులతో ఏర్పాటు నిర్వహణ బాగుండాలి.. ఉత్తమ అవార్డు రావడం ఖాయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఫిబ్రవరి 11 : పట్టణాలు, పల్లెల అభివృద