సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగునీటితో నేలతల్లి పాదాలను అభిషేకం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర నివాళులర్పించిన విద్యార్థి, ఉపాధ్యాయ, రచయితల సంఘాలు సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ, సామాజిక ఉద్యమాల ఉపాధ్యాయుడు, శ్రీశ్రీతో కలిసి
పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనుల కోసం సుమారు రూ.26 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా వచ్చి తన వంతు బాధ్యతగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు బహుమతులు అందజేసి.. చీరలు పంచి.. సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల సంక్షేమం, సంరక్షణ, అభివృద్ధిల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీలో గల రహేజా కంపెనీ మున్సిపాలిటీకి అందజేసిన రూ.20 లక్షల విలువైన స్వీపింగ్ మిషన్ను మంగళవారం ప్రారంభించారు.
మహిళలు ప్రగతి రథ సారథు లు అని మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్విజ్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు.