థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం మూసాపేట సర్కిల్లోని కేపీహెచ్బీ కాలనీ 4, 7వ ఫేజ్లలో థీమ్ పార్కు పనులను, 4వ ఫేజ్లోని ముస్లిం శ్మశానవాటిక, జేఎన్�
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించాల్సిన అంచనాలను త్వరగా రూపొందించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించార�
నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు కోసం దరఖాస్తులు, వారి వివరాలను డీవైఎస్వో బలరామ్ శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తుతోపాటు కుల, ఆదాయం, రేషన్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు,
పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ వరకు 48 గృహ యజమానులకు ప్రత్యామ్నాయ స్థలాలు ముస్లింల శ్మశానవాటికకు ప్రత్యేక స్థలం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే దానం విశ్వనగరాభివృద్ధిలో భాగంగా బస్తీలను సైతం ప్రధాన రహదారుల�
ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అబిడ్స్, ఫిబ్రవరి 4 : ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్ల�
రూ.23లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మన్సూరాబాద్, ఫిబ్రవరి 4: ఆటోనగర్ డంపింగ్ యార్డు సుందరీకరణ కోసం రూ.30కోట్లు వెచ్చించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జర�
సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని నాగారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ అన్నారు. మున్సిపాలిటీకి చెందిన సత్తయ్యకు రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది.
రద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం చిలుకానగర్ డివిజన్లోని సీతారామకాలనీలో వరదనీటి కాల్వ పనులను ఎమ్మెల్యే, కార్పొరేటర�
ముచ్చింతల్ శ్రీరామనగరంలో రామానుజచార్యుల సహస్రాబ్ది, సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె రైతులను కోరారు.
‘దళితబంధు’ పథకం ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందాలని, ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని హైద్రాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కే.�