రద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం చిలుకానగర్ డివిజన్లోని సీతారామకాలనీలో వరదనీటి కాల్వ పనులను ఎమ్మెల్యే, కార్పొరేటర�
ముచ్చింతల్ శ్రీరామనగరంలో రామానుజచార్యుల సహస్రాబ్ది, సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె రైతులను కోరారు.
‘దళితబంధు’ పథకం ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందాలని, ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని హైద్రాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కే.�
కేంద్రంలోని భూ ఉపరితల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్) ఆధీనంలోని ‘భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం’ (ఇన్కాయిస్) 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు గురువారం నిజాంపేట మున్సిపల్�
‘డబుల్’ గృహాలు ఫలించిన పేదోడి కల రూ.9,714 కోట్లతో రెండు పడకల ఇండ్లు నిర్మాణం రూ.60 లక్షల విలువజేసే ఇళ్లు ఉచితంగా అందజేత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నియోజకవర్గానికి రూ.50 కోట్లు మంజూరు ఇందిరానగర్ డబుల�
బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం జేఎల్ఎన్ఎస్ నగర్లో శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీ నారసింహ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మ ణ సేవా వాహిని రాష్ట్ర అధ�
వలస కార్మికులే టార్గెట్… ట్రావెలింగ్ ఏజెన్సీలతో కలిసి ముఠా గమ్యానికి చేరుస్తామంటూ దారి దోపిడీ ఏడుగురు నిందితుల అరెస్టు ఖైరతాబాద్, ఫిబ్రవరి 2 : వలస కార్మికులే వారి టార్గెట్. ప్రధాన బస్టాండ్లలో ఆటోల�