కేంద్రంలోని భూ ఉపరితల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్) ఆధీనంలోని ‘భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం’ (ఇన్కాయిస్) 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు గురువారం నిజాంపేట మున్సిపల్�
‘డబుల్’ గృహాలు ఫలించిన పేదోడి కల రూ.9,714 కోట్లతో రెండు పడకల ఇండ్లు నిర్మాణం రూ.60 లక్షల విలువజేసే ఇళ్లు ఉచితంగా అందజేత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నియోజకవర్గానికి రూ.50 కోట్లు మంజూరు ఇందిరానగర్ డబుల�
బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం జేఎల్ఎన్ఎస్ నగర్లో శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీ నారసింహ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మ ణ సేవా వాహిని రాష్ట్ర అధ�
వలస కార్మికులే టార్గెట్… ట్రావెలింగ్ ఏజెన్సీలతో కలిసి ముఠా గమ్యానికి చేరుస్తామంటూ దారి దోపిడీ ఏడుగురు నిందితుల అరెస్టు ఖైరతాబాద్, ఫిబ్రవరి 2 : వలస కార్మికులే వారి టార్గెట్. ప్రధాన బస్టాండ్లలో ఆటోల�
ఆధునీకరణకు రూ.5.90 కోట్లు మంజూరు ఫీవర్ హాస్పిటల్, ఛాతి దవాఖానలోనూ.. రంగారెడ్డి జిల్లాలో రెండు,మేడ్చల్ జిల్లాలో ఒకటి అధునాత సౌకర్యాలతో మార్చురీల ఏర్పాటు సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : నిత్యం పదుల �
సర్కారీ బడిలో కంప్యూటర్ ఎయిడెడ్ లర్నింగ్ డిజిటల్ ల్యాబ్, ప్రొజెక్టర్ తరగతులు రంగారెడ్డి జిల్లాలోనే ద్వితీయ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం,అధునాతన మరుగుదొడ్లు సీఎస్ఆర్తో మారిన కొండాపూర్ జి�
తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు మురళీధర్ గుప్తా సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వ్యవసాయం, రైతాంగానికి ఒరిగిందేమి లేదని తెలంగాణ ప్రజల పార్టీ అధ్య
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 2 : కొకైన్ సరఫరాకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పేట్ బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం…గోవాకు చెందిన వలవేలకర్ రోహిత్(31) రెండు రోజుల కిందట �
నవంబర్ నుంచే స్కెచ్ మహేశ్బ్యాంక్ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి.. సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్కు ఉన్న ఐదెంచల సెక్యూరిటీని ఛేదించి సైబర్ క్రిమి
సికింద్రాబాద్, ఫిబ్రవరి 2 : నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్ ఎంతో మేలు చేస్తాయని శ్యామ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ పేర్కొన్నారు. బుధవారం ఒంటిమామిడిలో పరవస్తు క్రియేటివ