నేటి నుంచి ముచ్చింతల్లో సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలువైభవంగా ముస్తాబైన శ్రీరామనగరం ఆశ్రమంయాగశాలలు, వేదికలు అలంకరణమంగళప్రదాయులు మన ఆళ్వార్లుదక్షిణభారత్లో తొలిసారి ఆళ్వార్ల విగ్రహ ప్రతిష్ఠాపనశంషాబా�
రూ.116 కోట్ల వ్యయంతో నిర్మాణంహిమాయత్సాగర్ నుంచి లంగర్హౌస్ మధ్య నిర్మాణాలు..బుద్వేల్ ఐటీ పార్కులోనే రెండు.. సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో అత్యంత �
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం రూ.వెయ్యి కోట్లతో 45 ఎకరాల్లో దివ్య క్షేత్రం రేపటి నుంచి 14 వరకు సహస్�
కాచిగూడ, జనవరి 31: నంబర్ ప్లేట్లు వంచుతూ.. వాహన నంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు అంటిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఈ అంశాలపై వా�
గణేశ్నగర్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి తలో చేయి.. రూ. 40 లక్షలతో రెండంతస్తుల భవన నిర్మాణం ప్రతి ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మైలార్దేవ్పల్లి,జనవరి31: దాతల సహాయ సహకారాలతో గణేశ్నగర్ జిల్లా పరిషత్ ఉన్�
బోడుప్పల్, జనవరి 31: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. సోమవారం నగర పరిధిలోని 21వ డివిజన్ సాయిభవానీనగర్ కాలనీలో రూ.30లక్�
మేడ్చల్ జోన్ బృందం, జనవరి 31 : జ్వర సర్వే సోమవారం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇంటంటా కొనసాగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో చేసిన సర్వేలో జ్వరంత�
ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ. 28 కోట్లు 31వరకు మిగతా మెత్తం వసూలుకు చర్యలు రెడ్ నోటీసులు జారీ చేసేందుకు అధికారుల సన్నాహాలు మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు �
ఎల్బీనగర్, జనవరి 31: సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు �
శంషాబాద్ రూరల్, జనవరి 31 : గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని కాచారం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మైలారం భిక్షపతి తన తండ్రి మైలారం బాలయ్య జ్ఞ
ఉచిత తాగునీటి పథకం అమలు ప్రకటనతో హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం త్వరలో కంటోన్మెంట్ అభివృద్ధికి నిధుల మంజూరుకు లైన్క్లియర్ సికింద్రాబాద్, జనవరి 31: కంటోన్మెంట�
యూసుఫ్గూడ సర్కిల్లో రూ.8.50 కోట్ల రుణాలు.. యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ హిమబిందు జూబ్లీహిల్స్, జనవరి 31: స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు విరివిగా బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్నట్లు యూసీడీ ప్రాజె
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాంగోపాల్పేట్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బేగంపేట్ జనవరి 31: ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీని�
ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న బృందాలు 3003 మందికి పరీక్షలు.. 139 మందికి కిట్లు పంపిణీ జూబ్లీహిల్స్, జనవరి 31: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే ముమ్మరం�