రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్, ఫిబ్రవరి 2 ( నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం�
పునర్జన్మ ప్రసాదించిన ఉస్మానియా వైద్యులు అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ సుల్తాన్బజార్, ఫిబ్రవరి 2: ప్రమాదవశాత్తు ఓ బాలిక బ్లేడు ముక్కలు మింగింది. బాలిక గొంతులో నుంచి బ్లేడు ముక్కల�
ఈనెల ఒకటి నుంచే అమల్లోకి ఉచిత తాగునీటి పథకం కంటికి రెప్పలా కంటోన్మెంట్ను కాపాడుకుంటాం సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్, ఫిబ్రవరి 2: కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కార�
బయటకు రాగానే డ్రగ్స్ దందా షురూద్విచక్రవాహనంపై తిరుగుతూ డ్రగ్స్ సరఫరాథాయ్ల్యాండ్ దేశం సిమ్తో ఫోన్లు.. కాంటాక్ట్స్ అన్నీ డిలీట్..జైలుకు వెళ్లొచ్చినా మారని నైజీరియా దేశస్థుడుఓలాబీతో పాటు మరో ముగ�
మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ చార్మినార్, ఫిబ్రవరి 1: ముస్లింల ప్రార్థనా మందిరమైన పవిత్ర మక్కా మసీదును వచ్చే రంజాన్ మాసంలోపు సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శ�
నేటి నుంచి ముచ్చింతల్లో సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలువైభవంగా ముస్తాబైన శ్రీరామనగరం ఆశ్రమంయాగశాలలు, వేదికలు అలంకరణమంగళప్రదాయులు మన ఆళ్వార్లుదక్షిణభారత్లో తొలిసారి ఆళ్వార్ల విగ్రహ ప్రతిష్ఠాపనశంషాబా�
రూ.116 కోట్ల వ్యయంతో నిర్మాణంహిమాయత్సాగర్ నుంచి లంగర్హౌస్ మధ్య నిర్మాణాలు..బుద్వేల్ ఐటీ పార్కులోనే రెండు.. సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో అత్యంత �
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం రూ.వెయ్యి కోట్లతో 45 ఎకరాల్లో దివ్య క్షేత్రం రేపటి నుంచి 14 వరకు సహస్�
కాచిగూడ, జనవరి 31: నంబర్ ప్లేట్లు వంచుతూ.. వాహన నంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు అంటిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఈ అంశాలపై వా�
గణేశ్నగర్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి తలో చేయి.. రూ. 40 లక్షలతో రెండంతస్తుల భవన నిర్మాణం ప్రతి ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మైలార్దేవ్పల్లి,జనవరి31: దాతల సహాయ సహకారాలతో గణేశ్నగర్ జిల్లా పరిషత్ ఉన్�
బోడుప్పల్, జనవరి 31: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. సోమవారం నగర పరిధిలోని 21వ డివిజన్ సాయిభవానీనగర్ కాలనీలో రూ.30లక్�