గోల్నాక, జనవరి 31: నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడడం లేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం అం బర్పేట డివిజన్ పటేల్న
ముషీరాబాద్, జనవరి 31: నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు లేకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోన
మెహిదీపట్నం, జనవరి 31 : ప్రజల సంక్షేమం కోసం అధికారులు శ్రమించాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకి, నానల్నగర్ డివిజన్లలో ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్, కార్పొరేటర్ ఎ�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, జనవరి 30 : నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆర్థిక సాయం అందిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆది
అబిడ్స్, జనవరి 30: కరోనా కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవాలని టీఆర్ఎస్ పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ కోరారు. వైదిక్ వచనాలయ్ లైబ్రరీలో అగర్వాల్ సమాజ్ తెలంగాణ సౌత్ జోన్ ఆధ్వర్యంలో 15 నుంచి 1
దుండిగల్, జనవరి 30 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లిలో ఎస్ఎల్జీ వైద్యులు ఓ మహిళ మోకాలిచిప్పపై ఏర్పడిన కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. వివరాలను వైద్యశాల యాజమాన్యం ఓ ప్రకటనలో విడుదల
కుత్బుల్లాపూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం సకాలంలో మరిన్ని వసతులు కల్పిస్తాం.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, జనవరి 30 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని �
భక్తి శ్రద్ధ్దలతో ఘట్మైసమ్మ జాతర హాజరైన మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు ఘట్కేసర్ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ ఘట్ మైసమ్మ జాతర ఆదివారం భక్తి శ్రద్ధ్దలతో జరిగింది. ఈ సందర్భంగా భక్తులు కరోనా నిబంధనల�
పబ్లిక్ టాయిలెట్స్ కల్పించని వైనం లక్షల ప్రజాధనం వృథా అధికారులు ముషీరాబాద్, జనవరి 30: నియోజకవర్గంలో స్వచ్ఛత సాధించే దిశగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షణాలోపం కారణం�
కాలేరు వెంకటేశ్ గోల్నాక, జనవరి 29 : నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. పలు ప్రాంతాల్లో స్థానికులను వేధి
ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడ, జనవరి 29: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంటలో ఆయన జీహెచ్ఎంసీ డీఈ సన్న�
ముషీరాబాద్/కవాడిగూడ, జనవరి 29: అడిక్మెట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టారు. డివిజన్లోని టీఆర్టీ క్వార్టర్స్, రాంనగర్, దయానంద్ నగర్ ప్ర�
మంత్రి తలసాని బన్సీలాల్పేట్లో రూ.3.43 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం బన్సీలాల్పేట్, జనవరి 29 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తలసా�
నగరంలో అడుగడుగునా అడ్డుకుంటాం రాష్ట్రంపై ఆది నుంచి కేంద్రం వివక్ష ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో బీజేపీ దళితబంధు ప్రకటించాలి సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ‘నమస్తే తెలంగాణ’తో టీఆర్ఎస్ జిల్ల