పబ్లిక్ టాయిలెట్స్ కల్పించని వైనం లక్షల ప్రజాధనం వృథా అధికారులు ముషీరాబాద్, జనవరి 30: నియోజకవర్గంలో స్వచ్ఛత సాధించే దిశగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షణాలోపం కారణం�
కాలేరు వెంకటేశ్ గోల్నాక, జనవరి 29 : నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. పలు ప్రాంతాల్లో స్థానికులను వేధి
ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడ, జనవరి 29: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంటలో ఆయన జీహెచ్ఎంసీ డీఈ సన్న�
ముషీరాబాద్/కవాడిగూడ, జనవరి 29: అడిక్మెట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టారు. డివిజన్లోని టీఆర్టీ క్వార్టర్స్, రాంనగర్, దయానంద్ నగర్ ప్ర�
మంత్రి తలసాని బన్సీలాల్పేట్లో రూ.3.43 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం బన్సీలాల్పేట్, జనవరి 29 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తలసా�
నగరంలో అడుగడుగునా అడ్డుకుంటాం రాష్ట్రంపై ఆది నుంచి కేంద్రం వివక్ష ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో బీజేపీ దళితబంధు ప్రకటించాలి సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ‘నమస్తే తెలంగాణ’తో టీఆర్ఎస్ జిల్ల
సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో తలమానికంగా నిలుస్తున్న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనం త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15లోగా ఈ భవన నిర్మాణ పనులన్నీ పూర్తి
వెంగళరావునగర్, జనవరి 29: స్నేహితుడి బర్త్ డే వేడుకకు వెళ్లి వస్తూ.. వ్యాన్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరినగర్కు చెందిన మహేశ్(2
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం నూతన డైరీని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే. తారక రామారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చ�
తెలంగాణ టాపర్గా జేహెచ్పీఎస్ విద్యార్థి బంజారాహిల్స్, జనవరి 29: కేంద్ర క్రీడాయువజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సీబీఎస్ఈ విద్యార్థులకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఫిట్ ఇండియా క్విజ్’లో జూబ్లీహిల్స�
కాలినడకన స్కూల్కెళ్లే బాలికలకు సైకిళ్లు హైదరాబాద్ సైక్లిస్టుల ఆధ్వర్యంలో ఓల్డ్ సైకిళ్ల సేకరణ పంపిణీకి సిద్ధంగా 37 సైకిళ్లు సిటీబ్యూరో, జనవరి 29 ( నమస్తే తెలంగాణ ) : “ఆ బాలికలు స్కూల్కు వెళ్లాలంటే ఏడు కి�
నేడు మహేశ్వరంలో మంత్రి కేటీఆర్ పర్యటనరాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిమహేశ్వరం, జనవరి 28: మహేశ్వరం నియోజకవర్గంలో రూ.371 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐటీ, పురపాలక శాఖ మం�
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 28: సీఎం కేసీఆర్ 68వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఉస్మా