సికింద్రాబాద్, జనవరి 27: బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం 11వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ�
ఖైరతాబాద్, జనవరి 27: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. వైశ్య యూత్ అస
హయత్నగర్, జనవరి 27: వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ �
వానకాలంలో రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధికం 12.75 లక్షల మంది రైతులకు 13,631 కోట్లు 6.86 లక్షల టన్నులతో నిజామాబాద్ టాప్ హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): దేశానికి అన్నం ప�
సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తాను మరణిస్తూ.. మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని అందించాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బాదావత్ శ్రీను (33). డ్రైవర్గా పని చేస్తున్న శ్రీనుకు భార్య, చత్రప�
సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర ఎన్.సుంకుర్వార్ హిమాయత్నగర్, జనవరి 26: పద్మశాలీలు హక్కులను సాధించుకోవాలని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర ఎన్.సుంకుర్వార్ పిలుపునిచ్చారు. నారాయణగూడలోన�
బంజారాహిల్స్, జనవరి 25: వెంకటేశ్వరకాలనీ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. మంగళవారం నందినగర్, తదితర ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకునేందుకు �
త్వరలోనే కంటోన్మెంట్లో దళిత బంధు అమలు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, జనవరి25: దళిత బంధుతోనే ఎస్సీలకు ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, దేశానికి దళిత బంధు పథకం దిక
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి 3లోగా ఎంపికకు యంత్రాంగం చర్యలు నియోజకవర్గానికి 100 మంది ఎంపిక ఎంపిక పూర్తైన వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ మార్చి 7లోగా జిల్లాలో గ్రౌండింగ్ ప్రక్రి
అందుబాటులో హోమ్ ఐసొలేషన్ కిట్లు చురుకుగా అన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్ జాగ్రత్తలు పాటించాల్సిందే: డా.అనురాధ జూబ్లీహిల్స్, జనవరి 24 : కొవిడ్ కట్టడికి జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ముమ్మరంగ�
విజయవంతంగా సర్జరీ చేసిన కిమ్స్ వైద్యులు బేగంపేట్ జనవరి 24: ఛాతి మధ్యలో పెరిగిన పెద్ద కణితిని విజయవంతంగా సర్జరీ చేసి తొలగించారు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు. కిమ్స్ దవాఖాన వైద్యులు సర్జికల్ అంకాలజ
కేసును ఛేదించిన శామీర్పేట పోలీసులు భర్తనే ప్రధాన నిందితుడు భార్యపై అనుమానంతో స్నేహితుడితో కలిసి హతమార్చేందుకు పథకం మెడకు చున్నీ బిగించి హత్య ఆధారాలు లభించకుండా పక్కా ప్లాన్ ఒంటిపై దుస్తులన్నీ తొలగ�
హిమాయత్నగర్, జనవరి24: రాజ్యాం గం కల్పించిన హక్కులను కాపాడుకుం టూ బీసీలు సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. సోమవారం సామాజిక వేత్త, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్
మారేడ్పల్లి, జనవరి 24: కంటోన్మెంట్ డిపోలో సోమవారం డ్రైవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మారేడ్పల్లి ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రనాయక్, డిపో మేనేజర్ కె.కృష్ణమూర్తి హాజరై ఆర్ట
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 24: తార్నాక డివిజన్లో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ మో తె శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ