త్వరలోనే కంటోన్మెంట్లో దళిత బంధు అమలు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, జనవరి25: దళిత బంధుతోనే ఎస్సీలకు ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, దేశానికి దళిత బంధు పథకం దిక
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి 3లోగా ఎంపికకు యంత్రాంగం చర్యలు నియోజకవర్గానికి 100 మంది ఎంపిక ఎంపిక పూర్తైన వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ మార్చి 7లోగా జిల్లాలో గ్రౌండింగ్ ప్రక్రి
అందుబాటులో హోమ్ ఐసొలేషన్ కిట్లు చురుకుగా అన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్ జాగ్రత్తలు పాటించాల్సిందే: డా.అనురాధ జూబ్లీహిల్స్, జనవరి 24 : కొవిడ్ కట్టడికి జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ముమ్మరంగ�
విజయవంతంగా సర్జరీ చేసిన కిమ్స్ వైద్యులు బేగంపేట్ జనవరి 24: ఛాతి మధ్యలో పెరిగిన పెద్ద కణితిని విజయవంతంగా సర్జరీ చేసి తొలగించారు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు. కిమ్స్ దవాఖాన వైద్యులు సర్జికల్ అంకాలజ
కేసును ఛేదించిన శామీర్పేట పోలీసులు భర్తనే ప్రధాన నిందితుడు భార్యపై అనుమానంతో స్నేహితుడితో కలిసి హతమార్చేందుకు పథకం మెడకు చున్నీ బిగించి హత్య ఆధారాలు లభించకుండా పక్కా ప్లాన్ ఒంటిపై దుస్తులన్నీ తొలగ�
హిమాయత్నగర్, జనవరి24: రాజ్యాం గం కల్పించిన హక్కులను కాపాడుకుం టూ బీసీలు సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. సోమవారం సామాజిక వేత్త, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్
మారేడ్పల్లి, జనవరి 24: కంటోన్మెంట్ డిపోలో సోమవారం డ్రైవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మారేడ్పల్లి ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రనాయక్, డిపో మేనేజర్ కె.కృష్ణమూర్తి హాజరై ఆర్ట
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 24: తార్నాక డివిజన్లో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ మో తె శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్, జనవరి 24: కూతురు పెండ్లి కోసం దాచుకున్న డబ్బు అగ్ని ప్రమాదంలో గుడిసెతో పాటు ఆహుతి కావడంతో విలపించిన ఆ కన్నతండ్రి ఆవేదనను చూ�
మేడ్చల్ డంపింగ్ యార్డులో రూ.1.15 కోట్లతో శుద్ధి ప్లాంటు రైతులకు చౌకగా ఎరువులను అందించే ప్రయత్నం మేడ్చల్, జనవరి 23(నమస్తే తెలంగాణ): మనిషి మల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడేయకుండా, వాతావరణం కలుషితం కాకుండా
విలేకరుల సమావేశంలో మొరపెట్టుకున్న భార్య భర్త ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు సైదాబాద్, జనవరి 23 : భర్తతో ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరుతానని నాగర్జునసాగర్ ప్రాజెక్ట�
టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక�