రూ.1.60 కోట్లతో కొనసాగుతున్న పనులు మౌలాలి యునాని దవాఖాన చౌరస్తా నుంచి కుషాయిగూడ డిపో వరకు పనులు గౌతంనగర్, జనవరి28: వర్షాలతో వచ్చే వరదనీటితో ముప్పు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం నాలా అభివృద్ధి పథకం(సీఆర�
జ్వరబాధితులకు కిట్ల ద్వారా విముక్తి ప్రజలకు భరోసా ఇస్తున్న సిబ్బంది కొంపల్లి, దుండిగల్లో ముగిసిన సర్వే.. దుండిగల్/కుత్బుల్లాపూర్,జనవరి28: కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి�
లైట్లలా మెరుస్తున్న రేడియం ఫ్లై ఓవర్లపై ప్రత్యేక ఏర్పాట్లు అబిడ్స్, జనవరి 28 : రోడ్డు భద్రతలో భాగంగా ఫ్లై ఓవర్లపై జీహెచ్ఎంసీ అధికారులు మెడియన్ మార్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద
కవాడిగూడ, జనవరి 28: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం దవాఖానల్లో ప్రజలకు కార్పొరేట్ దవాఖానల స్థాయిలో మెరుగైన వైద్యం అందించే�
చాంద్రాయణగుట్ట, జనవరి 28 : ప్రజలకు మంచి పాలన అందించడంలో తెలంగాణ సర్కార్ సక్సెస్ ఐనదని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం బండ్లగూడ తాసీల్దార్ షేక్ ఫర్హీన్ ఆధ్వర్యంలో హాఫ
రోదసిలో తెలంగాణ బిడ్డ పరిశోధనలు అంతరిక్షయానం నా చిన్ననాటి కల ప్రతి రోజు పదుల సంఖ్యలో సూర్యోదయాలు చూస్తున్నా ఐఎస్ఎస్లో మొక్కల పెంపకంపై ఆర్నెల్ల పాటు పరిశోధనలు ట్యాంక్బండ్ వద్ద చిన్నప్పటి జ్ఞాపకాల�
దళితబంధు చరిత్రాత్మక నిర్ణయం.. దళితవర్గాల్లో సామాజిక మార్పు తథ్యం దేశమంతా ఆశ్చర్యపోయేలా పథకం అమలు.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక నచ్చిన వ్యాపారం చేసుకునే వెసులుబాటు.. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్
తలసాని శ్రీనివాస్యాదవ్ బేగంపేట్ జనవరి 27: రాంగోపాల్పేట్ డివిజన్ మహాత్మాగాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. గురు
బన్సీలాల్పేట్, జనవరి 27 : కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ద్వారా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘ఈ-శ్రమ్’ పథకంలో ప్రతి కార్మికుడు నమోదు చేసుకోవాలని స్ట్రీట్ వెండర్స్ టౌన్ లెవెల�
జూబ్లీహిల్స్, జనవరి 27: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి పేర్కొన్నారు. గురువారం యూసుఫ్గూడ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో ఆశ, ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న ఇంటిం�
సికింద్రాబాద్, జనవరి 27: బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం 11వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ�
ఖైరతాబాద్, జనవరి 27: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. వైశ్య యూత్ అస
హయత్నగర్, జనవరి 27: వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ �