వనస్థలిపురం, జనవరి 23 : వనస్థలిపురం సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానంలో రెండు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంల
ఒక్క గాంధీలోనే 1500 మంది ప్రసవం గత రెండు దశలలో కొవిడ్ కేంద్రాల్లో 3500 మంది గర్భిణులకు సురక్షిత చికిత్స కుటుంబసభ్యులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇంట్లో ఉండే గర్భవతులకు కరోనా తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకదు గ�
శ్రీ డ్రగ్స్మంతులపేర్లు బయటకు ముంబైలో డ్రగ్స్ డాన్ టోనీ అరెస్టు విచారణలో బడావ్యాపారుల పేర్లు వెల్లడి పోలీసుల అదుపులో ఏడుగురు పరారీలో ఉన్నవారికోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు బట్టల వ్యాపారంతో మొదలైన
అమీర్పేట్, జనవరి 21: సనత్నగర్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా పలు అభివృద్ధి పనులు ఉన్నాయని, నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా చూస్తున్నామని మంత్రి తలసాని శ్ర�
లక్షణాలుంటే ఇంటి వద్దే మందులు పాజిటివ్ వచ్చిన గర్భవతుల గుర్తింపు అనుమానితులకు కరోనా టెస్టులు సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా మూడో దశ వ్యాప్తిని నియంత్రించేందుకు తలపెట్టిన ఇంటింటి జ్వర సర్వే
ఒడిశా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్ మియాపూర్లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు రూ.1.80 కోట్ల విలువైన 800కిలోల గంజాయి స్వాధీనం పరారీలో ఇద్దరు ప్రధాన నిందితులు పోలీసుల అదుపులో ఆరుగురు, పీడీ యాక్ట్ నమోదు వివరా�
పరిరక్షణలో జీహెచ్ఎంసీ కీలక అడుగులు అచ్చు గుద్దినట్లు ఆకృతులను తయారు చేసే అర్కిటెక్ట్ల ఎంపిక అనుభవం ఉన్న సంస్థలకు మూడేళ్ల పాటు ఎంప్యానెల్మెంట్ వచ్చే నెల మొదటి వారంలో 20 సంస్థల నియామకం సిటీబ్యూరో, జనవ
ఐదు రోజుల్లో 58 అక్రమ నిర్మాణాల కూల్చివేత మహా నగరంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్ సిటీబ్యూరో, జనవరి 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో చోటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ కూల్చివేతల పరంపర క�
ఎల్బీనగర్, జనవరి 21: ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలో శుక్రవారం నుంచి ఇంటింటికీ జ్వర సర్వే ప్రారంభమయ్యింది. కరోనాను అరికట్టడంలో భాగంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి ఎవరికైనా జ్వరం ఉంటే అక్కడి కక్కడే మ�
సికింద్రాబాద్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కంటోన్మెంట్లో కలెక్టర్ శర్మన్ పర్యవేక్షణ వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వెల్లడి సికింద్రాబాద్, జనవరి 21: కరోనా వ్యాప్తి కారణంగా చాలా మందిల�
డీసీపై జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేస్తా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలతా శోభన్రెడ్డి సికింద్రాబాద్, జనవరి 21: సర్కిల్ పరిధితో పాటు తన డివిజన్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలపై సమాచా
కేంద్రాల వద్ద బారులుదీరిన జనం బంజారాహిల్స్, జనవరి 21: ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యా�
దగ్గు, జలుబు లాంటి లక్షణాలున్నా.. హోమ్ ఐసొలేషన్ కిట్లు ప్రతి రోజూ 30 నుంచి 50 గృహాల సర్వే: డీఎంసీ రమేశ్ రాజీవ్నగర్లో ఫీవర్ సర్వేను పరిశీలించిన అధికారులు జూబ్లీహిల్స్, జనవరి 21: ‘ఇంటింటికీ ఆరోగ్యం’ అందర�
574 హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ తనిఖీ చేసిన జడ్సీ ప్రియాంక మియాపూర్ , జనవరి 21 : కరోనాను ఇంటి వద్దే కట్టడి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఫీవర్ సర్వే’ శేరిలింగంపల్లి జోన్లో శుక్రవారం ప్రారంభమైంది. జోన్�
పెరుగుతున్న పాజిటివ్ కేసులు 864 మందికి పరీక్షలు, 167 మందికి పాజిటివ్ నిర్ధారణ శేరిలింగంపల్లి, జనవరి 21: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న నేపథ్యంలో శేరిలింగంపల్లిలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెర