ఎల్బీనగర్, జనవరి 21: ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలో శుక్రవారం నుంచి ఇంటింటికీ జ్వర సర్వే ప్రారంభమయ్యింది. కరోనాను అరికట్టడంలో భాగంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి ఎవరికైనా జ్వరం ఉంటే అక్కడి కక్కడే మ�
సికింద్రాబాద్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కంటోన్మెంట్లో కలెక్టర్ శర్మన్ పర్యవేక్షణ వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వెల్లడి సికింద్రాబాద్, జనవరి 21: కరోనా వ్యాప్తి కారణంగా చాలా మందిల�
డీసీపై జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేస్తా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలతా శోభన్రెడ్డి సికింద్రాబాద్, జనవరి 21: సర్కిల్ పరిధితో పాటు తన డివిజన్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలపై సమాచా
కేంద్రాల వద్ద బారులుదీరిన జనం బంజారాహిల్స్, జనవరి 21: ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యా�
దగ్గు, జలుబు లాంటి లక్షణాలున్నా.. హోమ్ ఐసొలేషన్ కిట్లు ప్రతి రోజూ 30 నుంచి 50 గృహాల సర్వే: డీఎంసీ రమేశ్ రాజీవ్నగర్లో ఫీవర్ సర్వేను పరిశీలించిన అధికారులు జూబ్లీహిల్స్, జనవరి 21: ‘ఇంటింటికీ ఆరోగ్యం’ అందర�
574 హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ తనిఖీ చేసిన జడ్సీ ప్రియాంక మియాపూర్ , జనవరి 21 : కరోనాను ఇంటి వద్దే కట్టడి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఫీవర్ సర్వే’ శేరిలింగంపల్లి జోన్లో శుక్రవారం ప్రారంభమైంది. జోన్�
పెరుగుతున్న పాజిటివ్ కేసులు 864 మందికి పరీక్షలు, 167 మందికి పాజిటివ్ నిర్ధారణ శేరిలింగంపల్లి, జనవరి 21: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న నేపథ్యంలో శేరిలింగంపల్లిలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెర
రంగంలో 374 బృందాలు మొదటి రోజు 24,116 ఇండ్లలో సర్వే 1113 మందికి ‘ఫీవర్’ లక్షణాలున్న వారికి ఐసొలేషన్ కిట్ల పంపిణీ కేపీహెచ్బీ కాలనీ, జనవరి 21 : కరోనా కట్టడి దిశగా ప్రభుత్వం చేపట్టిన ‘జ్వర సర్వే’ కూకట్పల్లి జోన్ �
విప్ అరెకపూడి గాంధీ బసవతారకనగర్ వాసులకు ఇండ్ల మంజూరు పత్రాల అందజేత మియాపూర్, జనవరి 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షపాతిగానే పని చేస్తుందని, వారి కష్టనష్టాల్లో అండగా నిలిచి భరోసాను కల్పిస్త�
కరోనా నివారణ పట్ల విస్తృత ప్రచారం… జ్వర బాధితులకు అత్యవసర మెడికల్ కిట్ల పంపిణీ భయాందోళనకు గురికాకుండా మనోధైర్యం కుత్బుల్లాపూర్ జోన్ బృందం, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్ను కట్ట�
అంబర్పేట, జనవరి 21 : కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఇంటింటి జ్వర సర్వేను చేపట్టింది. అంబర్పేట సర్కిల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కిందకు వచ్చే
యథావిధిగా సాధారణ సేవలు సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్ సుల్తాన్బజార్, జనవరి 21 : కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో త్వరలో కొవిడ్ సెంటర్గా వైద్య సేవలందించేందుకు కింగ్కోఠి జిల్లా వైద్య విధాన పరిషత్ ప్రభుత�
చాంద్రాయణగుట్ట,జనవరి 21: తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో పురానాపూల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు.కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో
భూ సమస్యలకు పరిష్కారం చూపిన మన నగరం అసైన్డ్, రిజిస్ట్రేషన్ భూముల క్రమబద్ధీకరణ.. ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఎల్బీనగర్ పరిధిలో లక్షలాది మంది సామాన్యులకు ఊరట అక్రమ నిర్మాణాలు లేకుండా ప్రభుత్వానికి పెరగ�
ఖైరతాబాద్లో ‘డబుల్’ గృహాల నిర్మాణం పూర్తి సకల హంగులు, అన్ని సౌకర్యాలతో ఇండ్లు రూ.17.85 కోట్ల వ్యయం.. 210 గృహాలు త్వరలో మంత్రి కేటీఆర్చే ప్రారంభోత్సవం ఖైరతాబాద్, జనవరి 18 : సొంతిల్లు ప్రతిఒక్కరి కల. దీన్ని సా�