స్కూళ్లలో పూర్తయిన శానిటైజేషన్ మాస్కులు ధరిస్తేనే అనుమతి బంజారాహిల్స్, జనవరి 31: కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానున్న�
అమీర్పేట్, జనవరి 31 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ బోనాల కాంప్లెక్స్లో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాన్ని బల్కంపేట సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఉదయం మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. బస్తీకి చ�
మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నారు. పన్ను చెల్లించడానికి మార్చి 31 వరకు అవకాశం ఇచ్చారు. అల్వాల్ సర్కిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరాలనికి రూ.28 కోట్ల �
బన్సీలాల్పేట్, జనవరి 31 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బన్సీలాల్పేట్ కార్పొ
కొండాపూర్, జనవరి 31 : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారమందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన చందానగర్ �
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 31 : దళిత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళితబంధు పథకంపై కూక�
గోల్నాక, జనవరి 31: నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడడం లేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం అం బర్పేట డివిజన్ పటేల్న
ముషీరాబాద్, జనవరి 31: నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు లేకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోన
మెహిదీపట్నం, జనవరి 31 : ప్రజల సంక్షేమం కోసం అధికారులు శ్రమించాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకి, నానల్నగర్ డివిజన్లలో ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్, కార్పొరేటర్ ఎ�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, జనవరి 30 : నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆర్థిక సాయం అందిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆది
అబిడ్స్, జనవరి 30: కరోనా కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవాలని టీఆర్ఎస్ పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ కోరారు. వైదిక్ వచనాలయ్ లైబ్రరీలో అగర్వాల్ సమాజ్ తెలంగాణ సౌత్ జోన్ ఆధ్వర్యంలో 15 నుంచి 1
దుండిగల్, జనవరి 30 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లిలో ఎస్ఎల్జీ వైద్యులు ఓ మహిళ మోకాలిచిప్పపై ఏర్పడిన కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. వివరాలను వైద్యశాల యాజమాన్యం ఓ ప్రకటనలో విడుదల
కుత్బుల్లాపూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం సకాలంలో మరిన్ని వసతులు కల్పిస్తాం.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, జనవరి 30 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని �
భక్తి శ్రద్ధ్దలతో ఘట్మైసమ్మ జాతర హాజరైన మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు ఘట్కేసర్ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ ఘట్ మైసమ్మ జాతర ఆదివారం భక్తి శ్రద్ధ్దలతో జరిగింది. ఈ సందర్భంగా భక్తులు కరోనా నిబంధనల�