మేడ్చల్ జోన్ బృందం, జనవరి 31 : జ్వర సర్వే సోమవారం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇంటంటా కొనసాగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో చేసిన సర్వేలో జ్వరంత�
ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ. 28 కోట్లు 31వరకు మిగతా మెత్తం వసూలుకు చర్యలు రెడ్ నోటీసులు జారీ చేసేందుకు అధికారుల సన్నాహాలు మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు �
ఎల్బీనగర్, జనవరి 31: సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు �
శంషాబాద్ రూరల్, జనవరి 31 : గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని కాచారం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మైలారం భిక్షపతి తన తండ్రి మైలారం బాలయ్య జ్ఞ
ఉచిత తాగునీటి పథకం అమలు ప్రకటనతో హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం త్వరలో కంటోన్మెంట్ అభివృద్ధికి నిధుల మంజూరుకు లైన్క్లియర్ సికింద్రాబాద్, జనవరి 31: కంటోన్మెంట�
యూసుఫ్గూడ సర్కిల్లో రూ.8.50 కోట్ల రుణాలు.. యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ హిమబిందు జూబ్లీహిల్స్, జనవరి 31: స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు విరివిగా బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్నట్లు యూసీడీ ప్రాజె
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాంగోపాల్పేట్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బేగంపేట్ జనవరి 31: ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీని�
ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న బృందాలు 3003 మందికి పరీక్షలు.. 139 మందికి కిట్లు పంపిణీ జూబ్లీహిల్స్, జనవరి 31: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే ముమ్మరం�
స్కూళ్లలో పూర్తయిన శానిటైజేషన్ మాస్కులు ధరిస్తేనే అనుమతి బంజారాహిల్స్, జనవరి 31: కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానున్న�
అమీర్పేట్, జనవరి 31 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ బోనాల కాంప్లెక్స్లో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాన్ని బల్కంపేట సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఉదయం మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. బస్తీకి చ�
మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నారు. పన్ను చెల్లించడానికి మార్చి 31 వరకు అవకాశం ఇచ్చారు. అల్వాల్ సర్కిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరాలనికి రూ.28 కోట్ల �
బన్సీలాల్పేట్, జనవరి 31 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బన్సీలాల్పేట్ కార్పొ
కొండాపూర్, జనవరి 31 : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారమందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన చందానగర్ �
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 31 : దళిత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళితబంధు పథకంపై కూక�