తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు మురళీధర్ గుప్తా సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వ్యవసాయం, రైతాంగానికి ఒరిగిందేమి లేదని తెలంగాణ ప్రజల పార్టీ అధ్య
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 2 : కొకైన్ సరఫరాకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పేట్ బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం…గోవాకు చెందిన వలవేలకర్ రోహిత్(31) రెండు రోజుల కిందట �
నవంబర్ నుంచే స్కెచ్ మహేశ్బ్యాంక్ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి.. సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్కు ఉన్న ఐదెంచల సెక్యూరిటీని ఛేదించి సైబర్ క్రిమి
సికింద్రాబాద్, ఫిబ్రవరి 2 : నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్ ఎంతో మేలు చేస్తాయని శ్యామ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ పేర్కొన్నారు. బుధవారం ఒంటిమామిడిలో పరవస్తు క్రియేటివ
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్, ఫిబ్రవరి 2 ( నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం�
పునర్జన్మ ప్రసాదించిన ఉస్మానియా వైద్యులు అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ సుల్తాన్బజార్, ఫిబ్రవరి 2: ప్రమాదవశాత్తు ఓ బాలిక బ్లేడు ముక్కలు మింగింది. బాలిక గొంతులో నుంచి బ్లేడు ముక్కల�
ఈనెల ఒకటి నుంచే అమల్లోకి ఉచిత తాగునీటి పథకం కంటికి రెప్పలా కంటోన్మెంట్ను కాపాడుకుంటాం సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్, ఫిబ్రవరి 2: కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కార�
బయటకు రాగానే డ్రగ్స్ దందా షురూద్విచక్రవాహనంపై తిరుగుతూ డ్రగ్స్ సరఫరాథాయ్ల్యాండ్ దేశం సిమ్తో ఫోన్లు.. కాంటాక్ట్స్ అన్నీ డిలీట్..జైలుకు వెళ్లొచ్చినా మారని నైజీరియా దేశస్థుడుఓలాబీతో పాటు మరో ముగ�
మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ చార్మినార్, ఫిబ్రవరి 1: ముస్లింల ప్రార్థనా మందిరమైన పవిత్ర మక్కా మసీదును వచ్చే రంజాన్ మాసంలోపు సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శ�
నేటి నుంచి ముచ్చింతల్లో సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలువైభవంగా ముస్తాబైన శ్రీరామనగరం ఆశ్రమంయాగశాలలు, వేదికలు అలంకరణమంగళప్రదాయులు మన ఆళ్వార్లుదక్షిణభారత్లో తొలిసారి ఆళ్వార్ల విగ్రహ ప్రతిష్ఠాపనశంషాబా�
రూ.116 కోట్ల వ్యయంతో నిర్మాణంహిమాయత్సాగర్ నుంచి లంగర్హౌస్ మధ్య నిర్మాణాలు..బుద్వేల్ ఐటీ పార్కులోనే రెండు.. సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో అత్యంత �
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం రూ.వెయ్యి కోట్లతో 45 ఎకరాల్లో దివ్య క్షేత్రం రేపటి నుంచి 14 వరకు సహస్�