మంత్రి కేటీఆరకు ఓ మహిళ ట్వీట్ తనను ఆదుకోవాలని వేడుకోలు తక్షణమే స్పందించిన మంత్రి సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 ( నమస్తే తెలంగాణ ):ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. నమ్ముకున్న వ్యక్తి కోసం అమ్మానాన్నలను కాదని అతడ�
ఓపీ బ్లాక్ భవనం సైతం.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్రావు సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కిడ్నీ రోగులకు మరింత ఉపశమనం కలుగనున్నది. నగరంలో మరో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కానున్నది. పేదలకు ఆర�
యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ మైదానంలో.. ఫిబ్రవరి 17న ఐదువేల మంది భక్తులు హాజరు 120 అడుగుల భారీ వేదిక టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ బంజారాహిల్స్, ఫిబ్రవరి 11: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర�
అంబర్పేట, ఫిబ్రవరి 4 : రామకృష్ణానగర్ను సమస్యలు లేని కాలనీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లోని రామకృష్ణానగర్లో ఆయన పర్యటించి స్థానికుల సమస్�
కవాడిగూడ, ఫిబ్రవరి 4 : లోయర్ ట్యాంక్బండ్లోని రజక అభివృద్ధి సంస్థ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు రజక అభివృద్ధి సంస్థ ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం మూసాపేట సర్కిల్లోని కేపీహెచ్బీ కాలనీ 4, 7వ ఫేజ్లలో థీమ్ పార్కు పనులను, 4వ ఫేజ్లోని ముస్లిం శ్మశానవాటిక, జేఎన్�
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించాల్సిన అంచనాలను త్వరగా రూపొందించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించార�
నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు కోసం దరఖాస్తులు, వారి వివరాలను డీవైఎస్వో బలరామ్ శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తుతోపాటు కుల, ఆదాయం, రేషన్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు,
పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ వరకు 48 గృహ యజమానులకు ప్రత్యామ్నాయ స్థలాలు ముస్లింల శ్మశానవాటికకు ప్రత్యేక స్థలం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే దానం విశ్వనగరాభివృద్ధిలో భాగంగా బస్తీలను సైతం ప్రధాన రహదారుల�
ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అబిడ్స్, ఫిబ్రవరి 4 : ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్ల�
రూ.23లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మన్సూరాబాద్, ఫిబ్రవరి 4: ఆటోనగర్ డంపింగ్ యార్డు సుందరీకరణ కోసం రూ.30కోట్లు వెచ్చించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జర�
సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని నాగారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ అన్నారు. మున్సిపాలిటీకి చెందిన సత్తయ్యకు రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది.