హైదరాబాద్కు ఉత్తరాన ఐటీ పరిశ్రమకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, విస్తరణను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూయర్స్ అసోసియేషన్ (కేఐటీఈఏ) నిర్ణయించింది.
నగరంలో చారిత్రక విద్యా కేంద్రమైన నిజాం కాలేజీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా అందిస్తామని, కళాశాల నిర్వహణలో ఎక్కడా రాజీపడకుండా చూడాలని, అవసరమైతే మరో రూ.15 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక
స్వచ్ఛ సర్వేక్షణ్-22లో భాగంగా మెరుగైన ర్యాంకే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద పబ్లిక్ నోటీసు ద్వారా 75 మైక్రాన్ల కంటే తకువ ఉన్న ప్లాస్టిక్ నిషేధానికి �
నగరం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది.
ఉగాదికి ఇరవై రోజుల ముందే ఉద్యోగనామ సంవత్సరం మొదలైంది. మాటతప్పని.. మడమ తిప్పని నేత సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కొలువుల జాతరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అసెంబ్లీలో 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జేఎన్టీయూహెచ్లో విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు.
రుణం తీసుకున్న వారిని వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న చైనా లోన్ యాప్లకు సంబంధించి కాల్సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
యూనివర్సిటీల బలోపేతంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టి సారించారు. ఉన్నత విద్యకు పెద్ద పీట వేసి, దేశానికే ఆదర్శంగా నిలువాలన్న ఆకాంక్షతో యూనివర్సిటీలలో అన్ని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యం అందిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ బుధవారం 80,039 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించ డంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేపట్టారు.