జీహెచ్ఎంసీకి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రతి రూపాయి నగరాభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే సాకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి పాటుపడాలని అధికారులు అంటున్నారు.
అనేక పోరాటాలు..మరెన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ట్ర స్ఫూర్తితో రాబోయే రోజుల్లో గులాబీ జెండాను ఎగురవేసి..ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, �
-అబిడ్స్, ఏప్రిల్ 22: ఆయనది నిరుపేద వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచే మంచి విద్యావేత్త కావాలనే తపన. తాను నేర్చుకున్న విద్య అందరికీ పంచాలనేదే సంకల్పం..గ్రామీణ ప్రాంత విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిద
పేద విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నూతన విద్యా విధానంలో విద్
కంటోన్మెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని.. త్వరలోనే వెయ్యి పడకల దవాఖాన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
టూవీలర్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు.
యూసుఫ్గూడ సర్కిల్లో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా చేయనున్నారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి రహ్మత్నగర్ వరకు ప్రతిపాదిత 80 నుంచి 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు బల్దియా అధికారులు �