అధికారంలోకి రాక ముం దు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నారు.. వచ్చి ఎనిమిదేండ్లు అవుతుంది... ఒక్క అడుగు కూడా ముందు కు వేయలేదు. మాదిగలను మోసగించిన బీజేపీకి భారీ మూల్యం తప్పదు’ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మ�
కొవిడ్ తర్వాత ఐటీ ఉద్యోగుల పని తీరు విధానంలో మార్పు ఉంటుందని, కొత్తగా అందరికీ అనువైన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ అమల్లోకి రానుందని ఐటీ రంగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
2014లో రైస్ బకెట్ చాలెంజ్ను మంజులత కరుణానిధి ప్రారంభించారు. అన్నార్తుల కోసం పెద్ద ఎత్తున బియ్యం సేకరించి అవసరమైన ఆశ్రమాలకు, నిరుపేదలకు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒకరు పేదల ఆకలి తీర్చాలని అనుకున్నారు.. మరొకరు బాలికల హక్కుల కోసం పోరాడుతున్నారు. మార్గం వేరయినా సేవే లక్ష్యంగా సాగుతున్న ఆ ఇద్దరి మహిళల కృషికి ట్విట్టర్ ఇండియా సలాం కొట్టింది.
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ముస్లింలకు ర�
ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శనివారం నాచారం డివిజన్లోని బాబాప్యాలెస్లో, ఉప్పల్లోని ఎస్ఆర్ ఫంక్షన్హ�
తెలంగాణ అభివృద్ధికి ఆటం కంగా మారుతున్న బీజేపీ పార్టీని నామ రూపాలు లేకుం డా చేయాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.
జీహెచ్ఎంసీకి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రతి రూపాయి నగరాభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే సాకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి పాటుపడాలని అధికారులు అంటున్నారు.
అనేక పోరాటాలు..మరెన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ట్ర స్ఫూర్తితో రాబోయే రోజుల్లో గులాబీ జెండాను ఎగురవేసి..ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, �
-అబిడ్స్, ఏప్రిల్ 22: ఆయనది నిరుపేద వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచే మంచి విద్యావేత్త కావాలనే తపన. తాను నేర్చుకున్న విద్య అందరికీ పంచాలనేదే సంకల్పం..గ్రామీణ ప్రాంత విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిద
పేద విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నూతన విద్యా విధానంలో విద్