కందుకూరు, మే 8: దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఒక్కో లబ్ధిదారుడికి ఉచితంగా రూ.10లక్షలు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం అమలు అవ�
వానకాలంలో ఇబ్బందులు లేకుండా చర్యలు ఎప్పటికప్పుడు వ్యర్థాలు, చెత్త కుప్పులు తొలగింపు అంబర్పేట, మే 8 : వానకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ �
నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ పోస్టాఫీసు నుంచి మార్కెట్ వరకు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న 400 మీటర్ల పొడువైన సీసీ రోడ్డు,
టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో ఛాతి దవాఖాన అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు.
సినిమా పాటలకు కాపీ రైట్స్ ఉంటాయని, ఒక పాట వాడుకోవాలంటే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్(ఐపీఆర్ఎస్)కు రాయల్టీ కట్టాల్సిందేనని ప్రముఖ సినీ గేయ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించాడు మధుసూదన్ మనుకుంట్ల. నగరంలోని రామంతపూర్ నెహ్రూనగర్కు చెందిన 52 ఏండ్ల మధుసూదన్ గత నెల 26న ఒక్కసారిగా అపస్మారక స్థితిలో పడిపోయాడు.
హైదరాబాద్ విశ్వ నగర సిగలో మరో ఐటీ మణిహారం చేరనుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల మాదిరిగానే ఐటీ దిగ్గజం గూగుల్ నగర వేదికగా తమ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగించేందుకు ఏ