తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించాడు మధుసూదన్ మనుకుంట్ల. నగరంలోని రామంతపూర్ నెహ్రూనగర్కు చెందిన 52 ఏండ్ల మధుసూదన్ గత నెల 26న ఒక్కసారిగా అపస్మారక స్థితిలో పడిపోయాడు.
హైదరాబాద్ విశ్వ నగర సిగలో మరో ఐటీ మణిహారం చేరనుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల మాదిరిగానే ఐటీ దిగ్గజం గూగుల్ నగర వేదికగా తమ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగించేందుకు ఏ
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో ఉద్యోగార్థులు సాధన ముమ్మరం చేశారు. ఉదయాన్నే మైదానాల్లో దేహదారుఢ్య కసరత్తులు చేస్తూ.. ఆ వెంటనే గ్రంథాలయాలకు పరుగులు పెడుతున్నారు.
ఆర్మీ ఆర్డినెన్స్ సర్కిల్(ఏఓసీ) రోడ్లకు ప్రత్యామ్నాయ రహదారులు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. 41 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు లోకల్ మిలిటరీ అథారిటీ (ఎల్ఎంఏ) సంసిద్ధ
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీబర్డ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. ఎర్లీబర్డ్ ఆఫర్లో భాగంగా ఏప్రిల్ 30లోగా ఈ యేడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించిన వారికి ఐదుశాతం రాయి�
నాగమయ్యకుంట, పద్మకాలనీ, ఓల్డ్ నల్లకుంట వరద నీటి సమస్య నుంచి శాశ్వత పరష్కారం కోసం నాలా విస్తరణ నిర్మాణం పనులు చేయిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్న�