పభుత్వ దవాఖానలో రోగులకు రోజుకు మూడు పూటలా భోజనం జిల్లా దవాఖానలోప్రారంభించిన విప్ అరెకపూడి గాంధీ కొండాపూర్, మే 12 : ప్రభుత్వ దవాఖానలకు విచ్చేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు రూ. 5లకే కడుప�
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ నార్సింగిలో రూ.1.86 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం మణికొండ, మే 12 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉంటూ పనులు చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్�
ఈఎన్టీలో భోజన కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు పలు ప్రభుత్వ దవాఖానల్లో భోజన కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు అబిడ్స్/సుల్తాన్బజార్/మెహిదీపట్నం, మే 12 : ఆర్థిక స్�
అంబర్పేట, మే 12: నర్సుల సేవలు వెలకట్టలేమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నల్లకుంట ఫీవర్ దవాఖానలో పని చేస్తున్న నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ�
ముషీరాబాద్, మే 12: వానాకాలంలో వరద నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ సర్కిల్-15 ఇంజినీరింగ్ విభాగం అధికారులు నాలాల పూడికతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. సర్కిల్ పరిధిలోని పద
ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, మే 12: నాయిని కార్మిక పక్షపాతి అని ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార�
అమ్మాయిలను నమ్మించి లక్షలు దోపిడీ ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైం పోలీసులు పోలీసులఅదుపులో నిందితుడు సిటీబ్యూరో, మే 9(నమస్తే తెలంగాణ): హర్ష చెరుకూరి అలియాస్ వంశీకృష్ణ మంచోడు కాదు. అతడి మాయలో పడొద్దు. అతడు
వచ్చే నెలలలో రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారులకు వాహనాలు అందించిన అధికార యంత్రాంగం పాల్గొన్న ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, బేతి సుభాష్ రెడ్డి మేడ్చల్, మే 9(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్
రేపే ప్రారంభానికి సిద్ధం నిరుపేదలకు మరింత చేరువ కానున్న వైద్య పరీక్షలు సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నాణ్యమైన వైద్య పరీక్షల కోసం తెలంగాణ సర్కార్ శ్రీకా
ఓటుకు నోటు దొంగకు తెలంగాణలో స్థానం లేదు: మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర, మే 9: మల్కాజిగిరి ఎంపీగా పనిచేస్తు న్న రేవంత్రెడ్డి గెలిచి మూడేండ్లు అయినా అటు పార్లమెంట్లో కాని, ఇటు తెలంగాణలో కాని అభివృద్ధి కో�
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని బీజేపీ ప్రభుత్వ తీరు తెన్నులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు.