మురికినీటి కూపంగా మలక్పేట హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ పొంగుతున్న డ్రైనేజీ మ్యాన్హోళ్లు పంటలు దెబ్బతింటున్నాయంటున్న రైతులు దుర్గంధంతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు మలక్పేట, మే 13 : మలక్పేటలోని హైదర
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది దక్షిణ మధ్య రైల్వేకు కీలకమైన స్టేషన్. నిత్యం వందల సంఖ్యల్లో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
పజలకు అందుబాటులో ఉచిత డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభమైన తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీహబ్ వ్యక్తం చేస్తున్న స్థానికులు శేరిలింగంపల్లి, మే 13: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, అధునాతన వైద్య సేవలు అందించడమే లక�
కుత్బుల్లాపూర్, మే 13 : నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సకాలంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయం వద్ద ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్ర�
పాదచారులకు తప్పిన..ట్రాఫిక్ తిప్పలు ఎఫ్వోబీపై సాఫీగా ప్రయాణం రూ. 5 కోట్ల నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆధునిక హంగులతో నిర్మాణం ఖైరతాబాద్, మే 13: నిత్యం లక్షలాది వాహనాలు…వేలాది మంది నడకలు….ట్రాఫిక్ చి�
నగరంలోని 17 దవాఖానల్లో మూడు పూటలా రూ.5 భోజనం ప్రతి రోజు 20వేల మందికి.. పథకానికి రూ.40కోట్లు కేటాయింపు హెరిటేజ్కు ఇబ్బంది లేకుండా.. ఉస్మానియాను నిర్మిస్తాం సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్ : ఉస్మ�
సిటీబ్యూరో/సుల్తాన్బజార్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేయర్ విజయలక్ష్మి అన్నారు. కోఠి ప్రసూతి దవాఖాన, ఎంఎన్
భర్తతో విడిపోయి.. కుటుంబంలో మనస్పర్థలు మనుమడికి ఉరేసిన అమ్మమ్మ.. ఆపై కూతురుతో కలిసి ఆత్మహత్యాయత్నం..తల్లి మృతి ఉరితాడు తెగి కిందపడి కొన ఊపిరితో ఉన్న కూతురు దుండిగల్, మే12 :బాచుపల్లి సీఐ నర్సింహరెడ్డి తెలిప
17 వేల సిబ్బంది కోసం ప్రత్యేక యాప్ వ్యవస్థీకృత నేరాలను కట్టడి చేయాలి సుల్తాన్బజార్ ఎస్హెచ్వో సస్పెన్షన్ మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు విజిటింగ్ అవర్స్ వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ సీవీ ఆనంద్ సిటీబ�
110 మంది నర్సులకు సన్మానం, ప్రశంసా పత్రాలు బన్సీలాల్పేట్, మే 12: కరోనా సమయంలో నర్సులు అందించిన సేవలు ఎంతో గొప్పవని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ�
మణికొండ, మే 12 : నార్సింగిలో రియల్ మాఫియా హల్చల్ చేసింది. చారిత్రక దేవాలయ భూములను రాత్రికిరాత్రే ఆక్రమించేందుకు యత్నించగా, స్థానికులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నార్సింగి గ్రామ సర్వే నంబర్ 126�
సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): ఎన్ఆర్ఐని మోసం చేసిన గోల్డ్స్టోన్ ఇన్ఫ్రా సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం జరిమానా విధించడంతో పాటు ఫ్లాట్ కోసం చెల్లించిన రూ.20 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశ�
వివిధ ప్రాంతాల ఆధార్ కార్డులు .. బెంగాల్ నుంచి సిమ్కార్డులు సెకండ్ హ్యాండ్ ఫోన్లు.. యాప్లతో పేమెంట్లు జార్ఖండ్ చిరునామాలతో బోల్తా కొట్టించే ప్రయత్నాలు హ్యాకర్ దినేశ్ వ్యవహారమిది సిటీబ్యూరో, మే
రూ. 45 లక్షలతో ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్’ నేడు ప్రారంభించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, మే 12 :పేదలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘త�