భర్తతో విడిపోయి.. కుటుంబంలో మనస్పర్థలు మనుమడికి ఉరేసిన అమ్మమ్మ.. ఆపై కూతురుతో కలిసి ఆత్మహత్యాయత్నం..తల్లి మృతి ఉరితాడు తెగి కిందపడి కొన ఊపిరితో ఉన్న కూతురు దుండిగల్, మే12 :బాచుపల్లి సీఐ నర్సింహరెడ్డి తెలిప
17 వేల సిబ్బంది కోసం ప్రత్యేక యాప్ వ్యవస్థీకృత నేరాలను కట్టడి చేయాలి సుల్తాన్బజార్ ఎస్హెచ్వో సస్పెన్షన్ మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు విజిటింగ్ అవర్స్ వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ సీవీ ఆనంద్ సిటీబ�
110 మంది నర్సులకు సన్మానం, ప్రశంసా పత్రాలు బన్సీలాల్పేట్, మే 12: కరోనా సమయంలో నర్సులు అందించిన సేవలు ఎంతో గొప్పవని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ�
మణికొండ, మే 12 : నార్సింగిలో రియల్ మాఫియా హల్చల్ చేసింది. చారిత్రక దేవాలయ భూములను రాత్రికిరాత్రే ఆక్రమించేందుకు యత్నించగా, స్థానికులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నార్సింగి గ్రామ సర్వే నంబర్ 126�
సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): ఎన్ఆర్ఐని మోసం చేసిన గోల్డ్స్టోన్ ఇన్ఫ్రా సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం జరిమానా విధించడంతో పాటు ఫ్లాట్ కోసం చెల్లించిన రూ.20 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశ�
వివిధ ప్రాంతాల ఆధార్ కార్డులు .. బెంగాల్ నుంచి సిమ్కార్డులు సెకండ్ హ్యాండ్ ఫోన్లు.. యాప్లతో పేమెంట్లు జార్ఖండ్ చిరునామాలతో బోల్తా కొట్టించే ప్రయత్నాలు హ్యాకర్ దినేశ్ వ్యవహారమిది సిటీబ్యూరో, మే
రూ. 45 లక్షలతో ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్’ నేడు ప్రారంభించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, మే 12 :పేదలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘త�
పభుత్వ దవాఖానలో రోగులకు రోజుకు మూడు పూటలా భోజనం జిల్లా దవాఖానలోప్రారంభించిన విప్ అరెకపూడి గాంధీ కొండాపూర్, మే 12 : ప్రభుత్వ దవాఖానలకు విచ్చేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు రూ. 5లకే కడుప�
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ నార్సింగిలో రూ.1.86 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం మణికొండ, మే 12 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉంటూ పనులు చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్�
ఈఎన్టీలో భోజన కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు పలు ప్రభుత్వ దవాఖానల్లో భోజన కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు అబిడ్స్/సుల్తాన్బజార్/మెహిదీపట్నం, మే 12 : ఆర్థిక స్�
అంబర్పేట, మే 12: నర్సుల సేవలు వెలకట్టలేమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నల్లకుంట ఫీవర్ దవాఖానలో పని చేస్తున్న నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ�
ముషీరాబాద్, మే 12: వానాకాలంలో వరద నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ సర్కిల్-15 ఇంజినీరింగ్ విభాగం అధికారులు నాలాల పూడికతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. సర్కిల్ పరిధిలోని పద
ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, మే 12: నాయిని కార్మిక పక్షపాతి అని ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార�