మియాపూర్, మే 19 : ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సౌకర్యాల పరంగా మహర్దశ పట్టనుండటం అత్యంత సంతోషకరమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజక
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి జీహెచ్ఎంసీ, జలమండలి,ఉద్యానవన, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం ఎల్బీనగర్, మే 19 : భావితరాలకు మేలు జరిగేలా అభివృద్ధి పనులు చేపట్టాల�
పచ్చదనం తలపిస్తున్న పార్కు దూరమవుతున్న చిన్నారులు, మహిళలు, వృద్ధులు చెందుతున్న స్థానికులు అందుబాటులోకి తేవాలని వేడుకోలు చూడని అధికారులు అత్తాపూర్, మే 19 : ప్రజలకు ఉపయోగపడే పార్కు ల్లో పలువురు వాహనాలను ప�
మియాపూర్, మే 19 : పట్టణ ప్రణాళికా విభాగంలో నెలకొన్న కోర్టు కేసులపై కౌంటర్లు దాఖలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య పేర్కొన్నారు. న్యాయస్థానం నుంచి ఆదేశాల అనంత�
బోడుప్పల్, మే19: తెలంగాణలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువా�
శామీర్పేట, మే 19 : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే జీవో 714తో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని టీఆర్ఎస్కేవీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ అన్న
అంబర్పేట, మే 13: సమస్యల పరిస్కారమే ధ్యేయంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి డివిజన్లోని అయ్యప్ప టెంపుల్�
మేడ్చల్ రూరల్, మే 13 : కరోనా కారణంగా రెండేండ్లు పది పరీక్షలు జరుగలేదు. ఈసారి కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ సిద్ధమైంది. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్
మండే ఎండల్లోనూ తాగునీటికి చింతలేకుండా డెడ్ స్టోరేజీ నుంచి కూడా తాగునీటిని తీసుకునే అవకాశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు రూపకల్పన రూ 1450 కోట్ల వ్యయంతో నిర్మాణం నేడు శంకుస్థాపన చేయనున్న మంత్ర
మూసాపేట, మే13: చివరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతోనే తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం సకల హంగులతో వైకుంఠ ధామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలి అభ్యర్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు �
టెండర్ పక్రియలో మిగతా పాఠశాలలు మేడ్చల్, మే 13(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు కల్పించి ప్రేవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి�
అబిడ్స్, మే 13 : వర్షాకాలంలో వర్షం నీరు సాఫీగా పోయేందుకు గాను జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఉన్న నాలాల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన�